Home » పెళ్లాలని మార్చినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే అంటూ శ్రీ రెడ్డి ఫైర్ !

పెళ్లాలని మార్చినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే అంటూ శ్రీ రెడ్డి ఫైర్ !

by AJAY
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి 9 ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు భారీగా అభిమానులు ప్రజలు వచ్చారు. కాగా ఈ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అయితే పవన్ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఖండిస్తూ కౌంటర్ లు వేస్తున్నారు.

Advertisement

 

Also Read: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

ఇక తాజాగా వైసీపీ సపోర్టర్ నటి శ్రీ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల పై ఫైర్ అయ్యింది. శ్రీ రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో లో పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 9ఏళ్లు అయిందని ఇప్పటి వరకూ ఎలాంటి సమస్యలపై పోరాడారు అనే విషయం చెప్పాలని పేర్కొంది. కొందరు టిడిపి నాయకులు బిజెపి నాయకుల చేతిలో పవన్ కీలు బొమ్మగా మారారని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది.

Advertisement

వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ లు కూడా పవన్ కళ్యాణ్ చదువుతున్నారు అంటూ ఆరోపించింది. అంతే కాకుండా పవన్ కు ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడే దైర్యం లేదని కేవలం తన వెనక ఉన్న కొంతమంది నాయకుల అండ చూసుకుని మాత్రమే పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ప్రతిసారీ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కులం పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Srireddy

Srireddy

అంతే కాకుండా టిడిపి లో ఎన్టీఆర్ తరవాత మళ్ళీ సీఎం అయ్యే అవకాశం బాలయ్య కు ఉందని కానీ ఆయనను పట్టించు కోకుండా పవన్ కళ్యాణ్ ను అనవసరంగా హీరోను చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీ అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆయనను పక్కన పెట్టడం తో పాటు కెరీర్ పరంగా కూడా ఎదగనివ్వకుండా చేస్తున్నారని శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ ఎన్టీఆర్ లకు అవమానం…!

Visitors Are Also Reading