Home » ఒకప్పుడు మిథున్ చక్రవర్తి ని ఎంతో ఇష్టంగా ప్రేమించిన శ్రీ దేవి ! ఆ ఒక్క కారణంతో బ్రేక్ అప్ అయిందట!

ఒకప్పుడు మిథున్ చక్రవర్తి ని ఎంతో ఇష్టంగా ప్రేమించిన శ్రీ దేవి ! ఆ ఒక్క కారణంతో బ్రేక్ అప్ అయిందట!

by AJAY
Ad

అతిలోక సుందరి శ్రీదేవి 1975 95 రెండు దశాబ్దాల కాలంలో భారతదేశ వెండితెరను ఎలేసింది. ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతి మూలాలు కలిగి ఉన్న శ్రీదేవి ముందుగా తమిళంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమా తోనే. సౌత్ సినిమా ఇండస్ట్రీని శ్రీదేవి ఎలింది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రోత్సాహంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె. అక్కడ కూడా ఆమె అందంతో పాటు నటనకు నార్త్ ఇండియన్స్ ఫిదా అయ్యారు.

Advertisement

బాలీవుడ్లో అప్పటి తరం స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ ట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్న పెళ్లి చేసుకుంది. అప్పటికే బోనీ కపూర్కు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా పట్టు వట్టి అతన్నే పెళ్లి చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఇదిలా ఉండగా నార్త్ లో స్టార్ హీరోగా ఉన్నా మథున్ చక్రవర్తి తో శ్రీదేవి పీకల్లోతు ప్రేమలో పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

Also Read : ఉగాది పండుగ రోజు ఏమి చేస్తారు..? పంచాంగ శ్ర‌వ‌ణం ఎందుకో తెలుసా..?

Advertisement


ఒకానొక సందర్భంలో శ్రీదేవి మిథున్ ను వదిలి ఉండలేనంత ప్రేమ మైకంలో మునిగిపోయింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు వారిద్దరు. మీరు పెళ్లి ఎందుకు రద్దు అయిందో తెలిస్తే మాత్రం విచిత్రంగా ఉంటుంది. తెలుగులో వచ్చిన ఖైదీ రుద్రయ్య సినిమా ను బాలీవుడ్ లో సార్ వర్త్ కీ ఆవాజ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు తెలుగువారు అయినా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ అధినేత త్రివిక్రమరావు నిర్మాత.


ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీ దేవి తల్లి స్వయంగా మిథున్ ను తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడిగారట. అయితే శ్రీదేవి తల్లి మిత్రులకు ఒక కండిషన్ కూడా పెట్టారట. నువ్వు మీ భార్యకు విడాకులు ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పారట. మిథున్ అందుకు ఒప్పుకోలేదట. యోగితా బాలి ని పెళ్లి చేసుకున్న తన దశ తిరిగింది అన్నది ఆయన నమ్మకం.


యోగిత తనకు పెళ్లి అయ్యాక వరుసగా రెండు సూపర్ హిట్ లు రావడంతో పాటు ముగ్గురు పిల్లలు పుట్టారు. తన లైఫ్ హ్యాపీగా ఉంది. ఆమె అంతే ఎంతో ఇష్టం గా ఉండేవారు. శ్రీ దేవిని రెండవ భార్యగా పెళ్లి చేసుకుంటాను తప్ప యోగిత కు మాత్రం విడాకులు ఇవ్వను అని ఖరాఖండీగా చెప్పేశాడట మిథున్. రెండవ భార్యగా తన కూతురు ఉండడం ఇష్టపడని శ్రీదేవి తల్లి ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. శ్రీదేవి – మిథున్ పెళ్లి రద్దయింది. అదే సమయంలో శ్రీదేవి ని ఓదార్చిన బోనికపూర్ మాటలతో దగ్గరై శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.

Also Read :  ఎన్టీఆర్ ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading