Home » శ్రీలంక విజయంలో ధోని హస్తం..!

శ్రీలంక విజయంలో ధోని హస్తం..!

by Azhar
Ad

ఆసియా కప్ టోర్నీలో ఎవరు ఊహించని విధంగా శ్రీలంక జట్టు ఫైనల్స్ కు వచ్చింది. అయితే ఇక్కడ ఆ జట్టు యొక్క పోటీ అనేది పాకిస్థాన్ తో ఉండటంతో అందరూ పాక్ దే విజయం అని అనుకున్నారు. దానికి తోడుగా నిన్న జరిగిన ఈ ఫైనల్స్ లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో అందరూ పాక్ తప్పకుండ విజయం సాధిస్తుంది అని అనుకున్నారు.

Advertisement

ఎందుకంటే ఈ ఆసియా కప్ లో చాలా వరకు టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకోవడం.. ఛేజింగ్ లో గెలవడం వంటివి చూసాం. ఇండియాను పాకిస్థాన్, శ్రీలంక కూడా అలానే ఓడించిన విషయం అందరికి తెలిసిందే. కానీ అందరికి షాక్ ఇస్తూ 170 పరుగులు చేసిన లంక పాక్ ను చిత్తు చేసి విజయం అందుకుంది. దాంతో అందరూ ఇది ఎలా జరిగింది అని అనుకుంటుంటే.. ధోని ప్రేరణ అని తెలిసింది.

Advertisement

ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలనకు కెప్టెన్ దసున్ శనక మాట్లాడుతూ.. టాస్ గెలిచినా పాక్ కు గెలిచే అవకాశాలు ఎక్కువ. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఇదే గ్రౌండ్ లో 2021 ఐపీఎల్ ఫైనల్స్ లో టాస్ ఓడిన చెన్నై జట్టును ధోని గెలిపించాడు. ఇదే విషయం నేను మా ఆటగాళ్లకు చెప్పను. మనం కూడా చెన్నై చేసిన విధంగా చేయాలని సూచించాను. ఇక మేము అనుకున్న విధంగానే జరగం సంతోషం అని దసున్ శనక పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కల నెరవేరింది అంటూ దినేష్ ఎమోషనల్..!

పాక్ పరువు తీసేసిన ఢిల్లీ పోలీస్..!

Visitors Are Also Reading