Home » భారత్ – పాక్ మ్యాచ్ : ఆఫ్రిది చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

భారత్ – పాక్ మ్యాచ్ : ఆఫ్రిది చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Azhar
Published: Last Updated on
Ad
భారత్ vs పాకిస్థాన్ నేటి ఎప్పుడు ఓ హై హొల్టేజ్ అనేది ఉంటుంది. ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడబోతున్నాయి అంటే చాలు ప్రపంచం మొత్తం అటు చూస్తుంది. ఇక ఈ రెండు జట్ల మ్యాచ్ కు రెండు నెలల ముందు   దీనిపైన చర్చలు అనేవి ప్రారంభం అవుతాయి. మరి ముఖ్యంగా పాకిస్థాన్ అభిమానులు కానీ.. మాజీ ఆటగాళ్లు గని దీనిపైనే తమ ఫోకస్ పెడతారు.
ఇక అందులో భాగంగానే మాజీ ఆటగాళ్లు గాని… ఫ్యాన్స్ గాని ఎవరి విజయం సాధిస్తారు అనే ప్రశ్నకు పాకిస్త వాళ్ళు అయితే తమ జట్టు అని ఇండియా వాళ్ళు అయితే తమ జట్టు అని పేర్కొంటారు. మరి ముఖ్యంగా పాక్ వాళ్ళు ఎప్పుడు తమ జట్టు అనేది ఓడిపోతుంది అని ఒప్పుకోరు సరికదా.. ఇండియాపైన విమర్శలు చేయడంలో ముందు ఉంటారు.
అలాంటి వారిలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ముందు వరుసలో ఉంటాడు. ఇతను ఇండియా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఎవరు చూసి ఉండరు. అయితే తాజాగా ఆసియా కప్ లో తలబడబోతున్న ఇండియా, పాక్ జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనే ప్రశ్న ఆఫ్రిది ముందుకు కూడా వచ్చింది. కానీ దీనికి జవాబు ఇచ్చిన ఆఫ్రిది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మాములుగా అందరూ పాక్ గెలుస్తుంది అని చెబుతాడు అనుకుంటారు. కానీ ఆఫ్రిది మాత్రం ఏ జట్టు తక్కువ తప్పులు చేస్తే వారే గెలుస్తారు అని చెప్పాడు.

Advertisement

Visitors Are Also Reading