Home » క్షుద్రపూజల్లో సమంత.. పూజల వెనక ఉన్న అసలు కథ ఇదేనా..?

క్షుద్రపూజల్లో సమంత.. పూజల వెనక ఉన్న అసలు కథ ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడైనా సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిసారీ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే సమంత గురించి తాజాగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సమంత సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ తరుణంలో అనేక రకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. అయినా వీటికి సమంతా ఎక్కడ కూడా స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

also read:Bigboss telugu6: టీ షర్ట్ లోపల చెయ్యి పెట్టి గెలికిన నో ప్రాబ్లం అంటూ.. రచ్చ చేస్తున్న గలాటా గీతూ..!!

Advertisement

అదే ఏంటయ్యా అంటే సమంత ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేకమైన పూజల్లో పాల్గొన్నదని, పలువురు పూజారుల బృందంతో కలిసి ప్రార్థనలు చేసిందని వార్తలు వస్తున్నాయి. వేద పాఠశాలలో ఆమె చేసిన పూజలకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ ఫోటోలు ఇప్పుడివా లేదా గతంలోవా అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఇకపోతే సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తీర్థయాత్రలు గుళ్ళూ గోపురాలు తిరిగి మానసికంగా దృఢంగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ లాంటి ప్రదేశాలను సందర్శించి అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు చేసిందట. ఇదిలా ఉండగా సమంత కొంతకాలం నుంచి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతోందని, ఇక మరికొందరైతే ఆమె గర్భసంచి తీయించుకున్నదని ఇలా ఏవేవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అందుకే ఆమె బయటకు రావడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంతా ప్రత్యేక పూజలు చేసిందట. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో సమంత ను చూసిన జనాలు ముఖం మొత్తం వాలిపోయి,డల్ అయిపోయిందని, పేషెంటు లాగా తయారయిందని అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ అసలు విషయం బయటకు వస్తే గానీ క్లారిటీ రాదు.

also read:

Visitors Are Also Reading