Home » భారత్ కు షాక్.. కీలక పేసర్ కు గాయం..!

భారత్ కు షాక్.. కీలక పేసర్ కు గాయం..!

by Azhar
Ad

భారత్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. చాల మంది ప్రజలు ఆటను చూడటం మాత్రమే కాకుండా ఆడుతారు కూడా. ఇక మన దగ్గర బీసీసీఐకి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఏ దేశానికే లేనంత మంది ఆటగాదులు మన దగ్గర ఉన్నారు. ఇక వారిలో ఎవరిని ఎంపిక చేయాలి అనే ఇబ్బంది బీసీసీఐకి ఎప్పుడు ఉంటుంది.

Advertisement

అయితే జట్టు విజయం కోసం ఈ ఆటగాడు కీలకం అని బీసీసీఐ సెలక్టర్లు కానీ… ఫ్యాన్స్ గై అంచనా వేయడం లేటు ఆ ఆటగాడు గాయపడినట్లు న్యూస్ అనేది వస్తుంది. ఇప్పటికే భారత జట్టు యొక్క కెప్టెన్, వైస్ కెప్టెన్ రోహిర్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరు తరచు గాయపాల బారిన పడుతున్నారు. ఇక ఆ లిస్ట్ లో భువనేశ్వర్ కూడా ఉండేవాడు. కానీ ఇప్పుడు అతను తన ఫిట్నెస్ అనేది బాగా చూసుకుంటున్నాడు.

Advertisement

కానీ భువీ విషయంలో సంతోషించే లోపే.. ఇప్పుడు భారత పేసర్ హర్షల్ గాయపడినట్లు తెలుస్తుంది. గత ఏడాది కాలంగా షమీ ఈ పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటే… భువీ, బుమ్రాతో పటు మూడో పేసర్ గా హర్షల్ ఉంటున్నాడు. అతనికి ఈ నెలలో ప్రారంభం కాబోయే ఆసియా కప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో కూడా చోటు ఉంటుంది అని వార్తలు వాచాయ. కానీ ఈ గాయంతో అతను ఆ టోర్నీకి దూరం అయ్యినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

అందుకే ఐపీఎల్ ను అందరూ తప్పుబడుతున్నారా…?

తన సక్సెస్ పై దినేష్ కామెంట్స్..!

Visitors Are Also Reading