Home » మిథాలీ ఆ క్రికెటర్ పై ప్రేమతోనే పెళ్లి చేసుకోలేదా..?

మిథాలీ ఆ క్రికెటర్ పై ప్రేమతోనే పెళ్లి చేసుకోలేదా..?

by Azhar
Ad

మిథాలీ రాజ్ అంటే సచిన్ టెండూల్కర్ తో సమానం. పురుషుల క్రికెట్ లో సచిన్ జట్టు కోసం సాధించిన ప్రతి దానిని మిథాలీ కూడా మహిళల జట్టు కోసం సాధించింది. అంతే కాకుండా ఒక్క 100 సెంచరీల విషయంలో మినహా సచిన్ పేరిట పురుషుల క్రికెట్ లో ఉన్న అన్ని రికార్డులు మిథాలీ పేరిట కూడా ఉన్నాయి. వన్డేలో అత్యధిక పరుగులు, 6 వన్డే ప్రపంచ కప్పులు ఆడటం అంతే కాకుండా అత్యధిక కాలం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగరం వంటివి అన్ని సాధించింది.

Advertisement

అయితే ఇప్పుడు 39 ఏళ్ళు ఉన్న మిథాలీ 9 ఏళ్ల వయస్సులో క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టి 16 ఏళ్ల వయస్సులో భారత మహిళల జట్టు తరపున ఇంటర్నేషనల్ లోకి అడుగు పెట్టింది. కానీ తాజాగా మిథాలీ అన్ని రకాల క్రికెట్ ఫార్మట్స్ కు వీడ్కోలు పలికి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 39 ఏళ్ల మిథాలీ ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అందకు కారణం ఓ క్రికెటర్ అని తెలుస్తుంది. అతను ఎవరో కాదు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.

Advertisement

మిథాలీ శిఖర్ ను బాగా ప్రేమించిందని.. కానీ అప్పుడు గబ్బర్ ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. దాంతో తాను పెళ్లి చేసుకోవద్దు అని నిర్ణయిచుకున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. కానీ దీని పైన వారు ఎవరు స్పందించలేదు. కానీ ఒక్కవేల ఇది నిజమే అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే శిఖర్ గత ఏడాది ప్రపంచ కప్ కంటే ముందు తా భార్య ఆయేషాకు విడాకులు ఇచ్చాడు అనే విషయం తెలిసిందే. అందుకే వీరు ఒక్కటైతే బాగుంటుంది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

మ్యాచ్ కు 100 కోట్లు… ఐపీఎల్ మీడియా రైట్స్ దూకుడు..!

ఈపీఎల్ కంటే మన ఐపీఎల్ బెస్ట్ అంటున్న గంగూలీ..!

Visitors Are Also Reading