Home » పెళ్లైన 8నెల‌ల‌కే భ‌ర్త‌కు విడాకులిచ్చిన హీరోయిన్..కార‌ణం ఏంటో తెలుసా..?

పెళ్లైన 8నెల‌ల‌కే భ‌ర్త‌కు విడాకులిచ్చిన హీరోయిన్..కార‌ణం ఏంటో తెలుసా..?

by AJAY
Ad

సినిమా వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో చెప్పలేం. కొన్ని జంటలు ఏళ్లపాటు ప్రేమించుకుని డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లికి ముందే విడిపోతారు. మరికొంతమంది ఎంగేజ్మెంట్ తర్వాత విడిపోయి అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటారు. ఇక‌ మరికొంతమంది పెళ్లి తర్వాత పిల్లలు పుట్టి కాపురం చేసిన తరవాత కూడా విడిపోతారు. అంతేకాకుండా విడాకుల సమయంలో మేము విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామంటూ ఎమోషనల్ డైలాగ్ లు కొడతారు. ఇక మరో సెలబ్రెటీ కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆ సెల‌బ్రెటీ ఎవ‌రో కాదు….కొత్త బంగారులోకం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్వేతా బసు ప్రసాద్.

swetha basu prasad

swetha basu prasad

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారులోకం సినిమా తో ప్రేక్షకులకు పరిచయమైన శ్వేత మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో ఇంటర్ అమ్మాయిలా కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా హిట్లు రాకపోవడంతో మెల్లి మెల్లిగా తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. కానీ కొన్ని వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో సంచలనం గా మారింది. వ్యభిచారం ఆరోపణలతో పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళింది.

Advertisement

Advertisement

also read : ఇండ‌స్ట్రీకి పెద్ద‌దిక్కుగా ఉండ‌ను..నాకిష్టంలేదు..మెగాస్టార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

ఇక బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను శ్వేత ప్రేమ వివాహం చేసుకుంది. చాలామంది సెలబ్రిటీల‌ పెళ్లి జీవితం లాగే వీరి పెళ్లి జీవితం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. పెళ్లైన‌ ఎనిమిదేళ్లకే శ్వేత భర్త నుండి విడాకులు తీసుకుంది. అయితే విడాకులకు కారణం తన భర్త తనను వేధింపుల‌కు గురి చేయడమే అంటూ శ్వేత ఓ ఇంట‌ర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తూ తన భర్త టార్చర్ పెట్టినట్టు వెల్లడించింది. ప్రస్తుతం భర్త నుండి దూరమయ్యాక తన జీవితాన్ని స్వేచ్ఛ‌గా అనుభవిస్తున్నట్లు వెల్లడించింది.

Visitors Are Also Reading