Home » వంటింట్లో గ్యాస్ స్టవ్ పై ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే దరిద్ర దేవత కొలువుదీరినట్టే..?

వంటింట్లో గ్యాస్ స్టవ్ పై ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే దరిద్ర దేవత కొలువుదీరినట్టే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇంట్లో ఆడవాళ్లు చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఆడవాళ్లు వంటగదిలో ఇలా గనుక చేస్తే అష్ట దరిద్రాలు పట్టుకొని అప్పులపాలైపోతారని జ్యోతిషశాస్త్రంలో చెబుతున్నారు. మరి ఆడవారు వంటగదిలో చేయకూడని కొన్ని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ పొయ్యి మీద చెయ్యకూడని పనులేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షస కృత్యాలు చేసే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ రోజులు నిలువదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఉప్పును రాత్రివేళల్లో చిన్నచిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లో ఉంచండి. తెల్లవారిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఉప్పును తీసిపారెయ్యాలి.

Advertisement

ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సాయంత్రం వేళల్లో ఇంటి పక్కింటి వారికి పాలు, పెరుగు వంటివి ఇస్తూ ఉంటారు. పాలు లక్ష్మీదేవితో సమానం. అలాంటి పాలు, పెరుగును వేరే వారికి ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే. వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి సాయంత్రం నిద్ర పోయేముందు వంటపాత్రలు, వంటగది,స్టౌ ను కచ్చితంగా శుభ్రం చేయాలి. అలాగే ఇంట్లోని ఆడవారు జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు.

Advertisement

ఇలా చేయడం మనుషులు చేసే పని కాదు రాక్షసులు చేసే పని. అలాగే చీపురును దక్షిణ దిక్కులో మాత్రమే పెట్టాలి. పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతకుముందు మట్టి పొయ్యిలు ఉండేవి.కానీ ప్రస్తుత కాలంలో అందరూ స్టవ్ లే వాడుతున్నారు. కాబట్టి వాటిని శుభ్రంగా చూసుకోవాలి.మురికి,జిడ్డు లేకుండా చూసుకోవాలి. పాలు పొంగినా కూడా వెంటనే శుభ్రం చేసుకోవాలి. స్టవ్ శుభ్రంగా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంట్లోనే తిష్టవేసి కూర్చుంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందుకే వంట గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

also read;

వావ్.. ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్‌తోనే తెలిసిపోయింది..!

స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

 

Visitors Are Also Reading