Home » వాళ్ళను చూసి కారు దిగిన ప్రధాని…ఏం చేశారో తెలుసా..!

వాళ్ళను చూసి కారు దిగిన ప్రధాని…ఏం చేశారో తెలుసా..!

by AJAY
Published: Last Updated on

మణిపూర్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారం జోరందుకుంది. రీసెంట్ గా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా తాజాగా ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం మోడీ ఇంపాల్ లోని లువాంగ్ సాంగ్ బామ్ క్రీడా మైదానంలో మోడీ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఇక ప్రధాని రావడం తో ఆయనకు స్వాగతం పలకడానికి మహిళా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

modi

జై మోడీ అంటూ నినాదాల తో హోరెత్తించారు. దాంతో ప్రధానికి వాహనం నుండి దిగి అక్కడ ఉన్నవాల్లతో సెల్ఫీలు దిగారు. అంతే కాకుండా అక్కడ ఉన్నవాళ్లకు కరచాలనం చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో మోడీ పై బిజెపి కార్యకర్తలు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోడీ ప్రజల మనిషి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే మణిపూర్ లో ఫిబ్రవరి 28…మార్చి 5న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Visitors Are Also Reading