Home » ఆ వ్యాధి ఉన్న వారు నీరు తాగే విష‌యంలో జాగ్ర‌త్త పాటించాల్సిందే..!

ఆ వ్యాధి ఉన్న వారు నీరు తాగే విష‌యంలో జాగ్ర‌త్త పాటించాల్సిందే..!

by Anji
Ad

మాన‌వ శ‌రీరంలో నీరు కీల‌క పాత్ర‌నే పోషిస్తుందనే చెప్ప‌వ‌చ్చు. క‌ణాలు, అవ‌యవాలు, చ‌ర్మం, విష‌యంలో శ‌రీరం మృదువైన ప‌నితీరుకు నీరు ఎంతో దోహ‌దం చేస్తుంది. నీరు లేకుండా శారీర‌క ప్ర‌క్రియ‌ల‌కు నిలిపివేసే ప్ర‌మాద‌ముంది. కొన్ని తీవ్ర‌మైన ప‌రిమాణాల‌కు దారి తీస్తుంది. నీరు మాన‌వ శ‌రీర ద్రవాల‌ను స‌మ‌తుల్యం చేయ‌డంలో స‌హాయ‌పడుతుంది. ఎల‌క్ట్రోలైట్ హోమియోస్టాసిస్ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తుంది. జీర్ణ‌క్రియ ప్ర‌క్రియ‌లు చెమ‌ట శ్వాస మ‌న శ‌రీరం నీటిని విస‌ర్జించే విదంగా చేస్తాయి.


ముఖ్యంగా నీరు దాహాన్ని తీర్చ‌డ‌మే కాకుండా చ‌ర్మంలోని చిన్న క‌ణాల‌ను తేమ‌గా ఉంచ‌డం ద్వారా బాహ్య వాతావ‌ర‌ణం నుంచి చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది. త‌గినంత నీరు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌తుల్య‌త‌ను కాపాడుకునేందుకు సాయ‌ప‌డుతుంది. శ‌రీరంలోని సున్నిత‌మైన భాగాల తేమ‌, బ‌లం, ఎముక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఇది స‌హాయ‌ప‌డుతుంది. కీళ్లు, ఎముక‌ల‌కు ఇది కందెన‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. మృదువైన క‌వ‌రింగ్ సృష్టించ‌డం ద్వారా వాటిని దెబ్బ‌తిన‌కుండా కాపాడుతుంది. చ‌ర్మం అటువంటి ప్రాంతాల్లో నీటి ప్రాముఖ్య‌త క‌నిపిస్తుంది. ఆహారం జీర్ణం కావ‌డానికి నీరు సహాయ‌ప‌డుతుంది.

Advertisement

ముఖ్యంగా నీరు మ‌నం తినే ఆహారంలోని సంక్లిష్ట భాగాల‌ను విచ్ఛిన్నం చేస్తుంది. శ‌రీరం సుల‌భంగా గ్ర‌హించేలా చేస్తుంది. ఫ‌లితంగా, శ‌రీరం నుంచి పోష‌కాల‌ను సుల‌భంగా గ్ర‌హించ‌గ‌ల‌దు. చిన్న‌, పెద్ద పేగులు పేగుల్లోకి చేర‌గానే నీటిని పీల్చుకుంటాయి. ఈ శోషించ‌బ‌డిన నీరు శ‌రీరంలోకి ప్ర‌వ‌హిస్తుంది. సంక్లిష్ట పోష‌కాల‌ను గ్ర‌హించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. క‌రిగే ఫైబ‌ర్ జీర్ణ‌క్రియ‌లో నీరు సాయ‌ప‌డుతుంది. నీరు మ‌ల విస‌ర్జ‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుంది. శ‌రీరం నీటి అవ‌స‌రాల‌ను తీర్చ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాల విస‌ర్జ‌న రేటు, స్థిర‌త్వాన్ని నిర్వ‌హించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. యూనివ‌ర్సిటీ ఆప్ రెచొస్ట‌ర్ మెడిక‌ల్ సెంట‌ర్ ప్ర‌కారం.. త‌గినంత నీరు తాగ‌డం వ‌ల్ల కుష్టు వ్యాదిని న‌యం చేయ‌వచ్చు.

Advertisement

నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ డ‌యాబెటిస్ అండ్ డిజైస్టివ్ అండ్ కిడ్నీ డిసెజెస్ ప్ర‌కారం.. నీటిని తాగ‌డం వ‌ల్ల వ‌దులుగా ఉండే మ‌లం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చు. త‌గినంత నీరు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం నుంచి చెమ‌ట‌, మూత్రం రూపంలో హానిక‌ర‌మైన ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతుంది. నేష‌న‌ల్ కిడ్నీ ఫౌండేష‌న్ ప్ర‌కారం.. నీరు మూత్ర పిండాల ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది. నీరు కిడ్నీల‌ను మ‌రింత చురుకుగా ప‌ని చేస్తుంది. అధిక నీరు తీసుకోవ‌డం కొన్ని శారీర‌క ప‌రిస్థితుల్లో హానిక‌రం కాబ‌ట్టి ఏదైనా మూత్ర‌పిండాల వ్యాదితో బాధ‌ప‌డుతుంటే తాగేనీటి ప‌రిమాణం గురించి డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవ‌డం బెట‌ర్. కార్య‌క‌లాపాల్లో మ‌న శ‌రీరం నుంచి చెమ‌ట బ‌య‌టికి వ‌స్తుంది. సాధార‌న మూత్ర విసర్జ‌న, చెమ‌ట‌, వికారం, ప‌లు వ్యాధులు మ‌న శ‌రీరం నుంచి చాలా నీటిని విస‌ర్జించే విదంగా చేస్తుంది. అటువంటి సంద‌ర్భాల్లో త‌గినంత నీరు తీసుకోవ‌డం శ‌రీరం తేమ స‌మ‌తుల్య‌త‌ను కాపాడుతుంది. అలా చేయ‌క‌పోతే జీర్ణ‌స‌మ‌స్య‌లు, మూత్ర‌పిండాల్లో రాళ్లు, చ‌ర్మం, జుట్టు రాల‌టం, శారీర‌క స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.

Also Read : 

సూపర్ స్టార్ కృష్ణకు కన్నీళ్లు పెట్టించిన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ.. కారణం..!!

శ్రావ‌ణ‌మాసంలో పొర‌పాటున కూడా ఈ ప‌నుల‌ను అస్స‌లు చేయ‌కండి..!

Visitors Are Also Reading