Home » ట్విట్ జారీ.. పరువు తీసుకున్న పాకిస్థాన్ నటి..!

ట్విట్ జారీ.. పరువు తీసుకున్న పాకిస్థాన్ నటి..!

by Azhar
Ad
ఒక్క మనిషి ముందు వెనుక చూసుకోకుండా.. మాట జారితే అతని పరువు పోతుంది అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ కాలంలో ఎవరైనా నోటితో కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ పాకిస్థాన్ నటి.. టీం ఇండియాపై ట్విట్ జారీ.. పరువు అనేది తీసుకుంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 లో ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్య.. కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తూ.. మేము నేర్చుకుంటున్నం.. బాగా ఆడుతాం. మాకు సపోస్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు అని ట్విట్ చేసాడు. దానికింద పాక్ కు చెందిన సెహర్ షిన్వారి అనే నటి.. వచ్చే 23న పాకిస్థాన్ చేతిలో కూడా ఒడిపోండి.. ఇంకా బాగా నేర్చుకుంటారు అంటూ కామెంట్స్ చేసింది. అంతే ఇది చుసిన ఇండియా ఫ్యాన్స్.. ఆమెతో ఆదుకోవడం మొదలు పెట్టారు.
అసలే మ్యాచ్ ఒదిన బాధలో, కోపంలో ఉన్న ఫ్యాన్స్.. దానిని మొత్తం సెహర్ షిన్వారి పైన తీస్తున్నారు. అయితే సెహర్ షిన్వారి కామెంట్ చేసిన కాసేపటికే ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ కూడా ఓడిపోయింది. అంతే మన ఫ్యాన్స్ కు బ్రహ్మాస్త్రం దొరికిన విధంగా.. ప్రపంచ కప్ తర్వాత.. ముందు ఇప్పుడు ఇంగ్లాండ్ మ్యాచ్ చుస్కో… మా జట్టు గురించి తర్వాత ఆలోచించు.. ముందు ని జట్టు పరిస్థితి ఆలోచించుకో అంటూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading