Home » ఇండియా మళ్ళీ చీటింగ్ చేసిందంటున్న పాకిస్థాన్..!

ఇండియా మళ్ళీ చీటింగ్ చేసిందంటున్న పాకిస్థాన్..!

by Azhar
Ad

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఇండియా చీటింగ్ చేసింది అంటూ పాకిస్థాన్ మొత్తుకుంటుంది. అయితే ఈరోజు మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే పాకిస్థాన్ కు సెమీస్ వెళ్లే అవకాశాలు అనేవి బాగా ఉంటాయి. కానీ మన జట్టు ఉత్కంఠ పోరులో విజయం అనేది అందుకుంది. కానీ ఈ మ్యాచ్ లో చాల ట్విస్ట్ లు అనేవి వచ్చాయి.

Advertisement

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 184 పరుగులు చేసింది. ఇంత భారీ లక్ష్యాన్ని బంగ్లా చేధించదు అని అందరూ అనుకున్నారు. కానీ బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ చేసిన బ్యాటింగ్ చూస్తే ఇండియా ఓటమి తప్పదు అనుకున్నారు. కానీ మధ్యలో వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. అక్కడే మాస్క్ అయిపోతే బంగ్లా డక్ వార్త లూయిస్ పద్దతిలో గెలిచేది. కానీ వర్షం ఆగిపోవడం వాళ్ళ మ్యాచ్ అనేది ప్రారంభమైంది.

Advertisement

అయితే ఇక్కడే ఇండియా చీటింగ్ చేసింది. ఐసీసీ భారత్ కు ఫెవర్ గా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వర్షం ముగిసిన తర్వాత గ్రౌండ్ లో నీళ్లు అనేవి కొన్ని ఉన్నాయి. అయినా కూడా మ్యాచ్ అనేది ఐసీసీ ప్రారంభించింది అని పాకిస్థాన్ వారు అంటున్నారు. అసలు ఈ పరిస్థితుల్లో మ్యాచ్ అనేది ప్రారంభం కావద్దు అని అంటున్నారు. ఏది ఏమైనా వర్షం తర్వాత ఇండియా మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకొని 5 పరుగులతో విజయం ఆందుకుంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా పని గోవిందా.. కివీస్ తోనే సెమీస్..?

బంగ్లా పై భారత్ మూడు మార్పులు చేస్తుందా..?

Visitors Are Also Reading