Home » మ‌యోసైటిస్ నుండి కోలుకున్న త‌ర‌వాత మ‌రో స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ స‌మంత‌..అదేంటంటే..?

మ‌యోసైటిస్ నుండి కోలుకున్న త‌ర‌వాత మ‌రో స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ స‌మంత‌..అదేంటంటే..?

by AJAY
Ad

అందాల తార స‌మంత ప్ర‌స్తుతం ఖుషి సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా స‌మంత న‌టిస్తోంది. అంతే కాకుండా ఫ్యామిలీ మ్యాన్ తో సామ్ కు ఇండియా లెవ‌ల్ లో క్రేజ్ రావ‌డంతో రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌కుల‌తో మ‌రో వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా న‌టిస్తోంది. ఇదిలా ఉండ‌గానే స‌మంత న‌టించిన య‌శోద సినిమా విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ALSO READ :సీనియర్ ఎన్టీఆర్ ఆ ఆభరణాలను దాచిపెట్టడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇదే..!

Advertisement

ఇలా వ‌రుస సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉన్న స‌మంత ఇటీవ‌లే మ‌యోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది డిసెంబ‌ర్ లో స‌మంత నాగచైత‌న్య విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర‌వాత స‌మంత డిప్రెష‌న్ లోకి వెళ్లింది. అనంత‌రం సినిమాల్లో బిజీ అయ్యింది. అయితే య‌శోద సినిమా షూటింగ్ స‌మయంలో స‌మంత అనారోగ్యానికి గురైంది.

ALSO READ :బాలకృష్ణని ఆ నిర్మాతలు మోసం చేశారా ? ఆ విషయంలో చిరంజీవినే బెస్ట్..!

Advertisement

ఆ త‌ర‌వాత చికిత్స తీసుకుంది. ఇదిలా ఉంటే స‌మంత అనారోగ్యం విష‌యం సోష‌ల్ మీడియాలో చాలా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మీడియాలో ప‌దేప‌దే స‌మంత అనారోగ్యం పై వార్త‌లు వ‌చ్చాయి. కాగా ప్ర‌స్తుతం స‌మంత కోలుకుని షూటింగ్ ల‌లో పాల్గొంటుంది. అయితే కోలుకున్న‌ప్ప‌టికీ అభిమానుల‌ను మ‌రియు మీడియా స‌మంత‌ను ఇబ్బంది పెడుతున్నారట‌.

ప‌దేప‌దే త‌న అనారోగ్యం గురించి అడుగుతూ ఉండ‌టం స‌మంత‌కు మ‌రో స‌మ‌స్య‌గా మారింద‌ట‌. నిజానికి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌వారిని వారి ఆరోగ్యం గురించి అడిగితే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు కానీ అనారోగ్యం నుండి కోలుకున్న త‌ర‌వాత కూడా అవే ప్ర‌శ్న‌లు ఎదురైతే మ‌ళ్లీ డిప్రెష‌న్ లోకి వెళ్లే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి స‌మంత దాన్ని స‌మ‌స్య‌గా భావిస్తోంది.

ALSO READ : మంచు ల‌క్ష్మి భ‌ర్త గురించి వ‌చ్చిన ఆ వార్త‌ల‌న్నీ నిజం కాదా..? అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?

Visitors Are Also Reading