Home » ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన కొరటాల..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన కొరటాల..!

by Azhar
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా అనేది అప్పటికి ఎన్టీఆర్ కెరియర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. దాంతో వీరి కాంబినేషన్ లో వచ్చే కొత్త సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు అనేవి పెట్టుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎన్టీఆర్ నుండి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది.

Advertisement

ఈ సినిమా తర్వాతే వెంటనే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే కొరటాలకు ఆచార్య వంటి మొదటి పెద్ద ప్లాప్ రావడంతో ఆయన కొత్త వెన్నకి తగ్గారు. దాంతో ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇంకా ఎప్పుడు ఈ సినిమా ప్రారంభిస్తారు అని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ ఓ ఫోటో షేర్ చేసింది.

Advertisement

దాంతో త్వరలో ఈ సినిమా అనేది ప్రారంభం కానుంది అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మల్లి కొరటాల షాక్ ఇస్తున్నాడు అని సమాచారం. అదేంటంటే.. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అనేది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలని కొరటాల అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఏడాదే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అనేవి ముగించి… రెగ్యులర్ షూటింగ్ మాత్రం కొత్త ఏడాదిలో కొత్తగా స్టార్ట్ చేయనున్నారట.

ఇవి కూడా చదవండి :

తన షాట్స్ సీక్రెట్ ఏంటో చెప్పిన సూర్య..!

35 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ తో సెమీస్ ఆడుతున్న ఇండియా..!

Visitors Are Also Reading