Home » నిహారిక, చైతన్య మధ్య చిచ్చు పెట్టింది అతనేనా..?

నిహారిక, చైతన్య మధ్య చిచ్చు పెట్టింది అతనేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిలకు పెళ్లిళ్లు అచ్చి రావడం లేదు.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని ఇంటివద్దే ఉంటుంది. మళ్లీ ఈ కోవలోనే నాగబాబు కూతురు నిహారిక కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా తన భర్తకు విడాకులు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇటు నిహారిక ఫ్యామిలీ గాని అటువైపు జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ గాని స్పందించలేదు.కానీ వార్తలు మాత్రం చిలువలు పలువలుగా చక్కర్లు కొడుతున్నాయి.

also read:ఈ ఐదుగురు ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్.. వారు ఎవ్వరంటే..?

Advertisement

ఈ తరుణంలోనే జొన్నలగడ్డ చైతన్య నిహారిక కు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా నుండి డిలీట్ చేయడంతో ఈ వార్తలకు కాస్త బలం వచ్చింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిహారిక చేసిన ఆ చెడ్డ పని వల్లే జొన్నలగడ్డ చైతన్య విడాకులు ఇస్తున్నారని తెలుస్తోంది.. మెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబర్ తో క్లోజ్ గా ఉండడం జొన్నలగడ్డ చైతన్యకు నచ్చలేదట.

Advertisement

also read:ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై ప‌వ‌న్ ఫ్యాన్ ట్వీట్..అలాంటి రిప్లై తో డైరెక్ట‌ర్ కౌంట‌ర్ ఎటాక్..!

ఆ ఒక్క వ్యక్తి వల్లే చైతన్యకు మరియు నిహారిక మద్య గొడవలు మొదలయ్యాయని , ఈ విషయంలోనే నిహారిక ప్రవర్తన నచ్చక చైతన్య మందలించారని తెలుస్తోంది. అయినా నిహారిక మారకపోవడంతో ఆమెకు విడాకులు ఇవ్వడమే బెటర్ అని నిర్ణయించుకున్నారట. ఇక అప్పటినుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే చాలామంది నెటిజెన్స్ వీరి మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి ఎవరా అని ఆరా తీసే పనిలో పడ్డారు..

also read:రంజాన్ ఉపవాసం వేళ ఎనర్జీ గా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే..?

Visitors Are Also Reading