Home » పోయినసారి మ్యాచ్ తర్వాత.. ఇప్పుడు మ్యాచ్ కంటే ముందే..?

పోయినసారి మ్యాచ్ తర్వాత.. ఇప్పుడు మ్యాచ్ కంటే ముందే..?

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే హైప్  వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ మఠ్ అంటే రెండు దేశాల ప్రజలు మొత్తం దాని పైనే ఫోకస్ చేస్తారు. ఇక మ్యాచ్ లో ఏ ఆటగాడు అయిన సరే తప్పు చేస్తే.. ఇక అంతేహ్ సంగతులు.. అతనిని సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ అనేవి చేస్తారు. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా, పాక్ మ్యాచ్ తర్వాత ట్రోల్స్ కు గురైన భారత పేసర్ మొహ్మద్ షమీ.. ఇప్పుడు మ్యాచ్ కంటే ముందే ట్రోల్స్ కు గురువవుతున్నాడు.
అయితే తాజాగా ఆసీస్ వెళ్లి అక్కడ పాక్ జట్టుతో కలిసి షమీ.. ఈరోజు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ కంటే ముందు పాక్ బౌలర్ అయిన షాహిన్ షా ఆఫ్రిదితో కలిసి కనిపించాడు. ఆ సమయంలో షమీ.. ఆఫ్రిదికి బౌలింగ్ టిప్స్ అనేవి ఇస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు.. వీడియో నిమిషాల్లో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోకి వచ్చాయి. ఆ తర్వాత భరత ఫ్యాన్స్ షమీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. షమీ.. పాక్ అనే పాముకు బౌలింగ్ టిప్స్ తో పాలు పోస్తున్నాడు. అది తప్పకుండా మొదటి మ్యాచ్ లో మనల్నే కాటేస్తుంది అని అంటున్నారు. ఇక కొందరు.. షమీ భారత జట్టుకు శనిలా మారుతున్నాడు అని కూడా పోసారులు అనేవి పెడుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading