Home » చెన్నై జట్టుకి ముంబై గ్రాండ్ వెల్కమ్..

చెన్నై జట్టుకి ముంబై గ్రాండ్ వెల్కమ్..

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో గత ఏడాది టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. నిన్న బెంగళూర్ పైన ఓడిన చెన్నై.. ఆడిన 10 మ్యాచ్ లలో 7 పరాజయాలను చవి చూసింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ నుండి ఆ జట్టు బయటికి వచ్చింది. ఇదిలా ఉంటె.. ఈ మ్యాచ్ పైన ఐపీఎల్ మిమర్స్ చేసిన అద్భుతమైన మిమ్స్ కొన్ని మీకోసం..!

Advertisement

ఐపీఎల్ లో అత్యధికంగా 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి తప్పుకుంది. దాంతో బెంగళూర్ పైన ఓడి ప్లే ఆఫ్స్ రేస్ నుండి బయటకు వచ్చిన చెన్నై జట్టుకి ముంబై గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది అని అభిమానులు అనుకుంటున్నారు. అలాగే ఐపీఎల్ లోని అన్ని జట్ల కంటే.. ఈ రెండు జట్లు ఎదురుపడినప్పుడు ఆ హీట్ మాములుగా ఉండదు. అందుకు కారణం ఈ జత ఫ్యాన్స్. అయితే చెన్నై ఓడిపోయిన తర్వాత వారు కూడా తమ జట్టుతో కలిసారని ముంబై ఫ్యాన్స్ హాయిగా నిద్ర పోతారు అని మిగితా జట్ల ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

అలాగే ఈ మ్యాచ్ లో మొదట పరుగులు చేయలేకపాయినా బెంగళూర్ 170 పరుగులు దాటింది అంటే అందుకు కారణం దినేష్ కార్తీక్. దాంతో ఈ ఏడాది ప్రపంచ కప్ లో దినేష్ కు ప్లేస్ పక్క అని అంటున్నారు. అదే విధంగా ఒక్కపుడు ప్రతి మూడు నాలుగు మ్యాచ్ లకు ఒక్కసారి సెంచరీ చేసే కోహ్లీ నిన్నటి మ్యాచ్ లో 33 బంతుల్లో 30 పరుగులు చేయడంతో.. అప్పుడు సెంచరీలు చేసింది నువ్వేనా అని అభిమానులు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే ఇచ్చిన లిటిల్ మాస్టర్..!

ఎన్నో జట్లకు అవకాశం ఉన్న నన్ను అందరూ పక్కన బెట్టారు..!

Visitors Are Also Reading