Home » చిరంజీవి చేసిన పనే నేను చేస్తా అంటున్న మంచు విష్ణు..!

చిరంజీవి చేసిన పనే నేను చేస్తా అంటున్న మంచు విష్ణు..!

by Azhar
Ad

టాలీవుడ్ హీరోలలో ఒక్కడిగా ఎన్నో రోజుల నుండు హిట్ లేక సతమతమవుతున్నాడు మంచు విష్ణు. అయితే ప్రస్తుతం జిన్నా అనే సినిమాతో వస్తున్న మంచు విష్ణు.. పై ఎన్నో ట్రోల్స్ అనేవి వస్తున్న విషయం తెలిసిందే. అయిన వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్న మంచు విష్ణు.. ఇప్పుడు మాతో సాహసం చేయబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేసిన పనినే నేను చేస్తా అంటున్నారు.

Advertisement

అయితే మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాధర్ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్. అయితే లూసిఫర్ సినిమా ఓటీటీలో తెలుగులో ఉన్నా కూడా చిరు ఈ సినిమాను రీమేక్ చేసాడు. ఇక కథలో చేసిన మార్పులు.. అలాగే చిరు బ్రాండ్ తో ఈ సినిమా అనేది ఒడ్డుకు వచ్చింది.

Advertisement

ఇక ఇప్పుడు మంచు విష్ణు కూడా అదే పని చేస్తాను అంటున్నారు. మలయాళంలోనే 2019 లో వచ్చిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ అనే సినిమాను రీమేక్ చేస్తాను అంటున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే తెలుగులో ఆహలో ఉంది. అయిన కూడా నేను దీనిని రీమేక్ చేస్తాను.. అది కూడా మా నాన్నతో అన్ని ప్రకటించారు. చూడాలి మరి ఈ సినిమా కథలో మంచు విష్ణు ఎన్ని మార్పులు అనేవి చేసుకొని ఫ్యాన్స్ ముందుకు వస్తారు.. మంచి బ్రాండ్ ఎలా పని చేస్తుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు వరుణుడు హాజరు..?

ఇండియా పాకిస్థాన్ రాకపోతే అదే జరుగుతుంది..!

Visitors Are Also Reading