Home » మహేశ్ బాబు ‘అతడు’ లో డిలీట్ చేసిన ఈ సీన్స్ చూస్తే వావ్ అనాల్సిందే..!

మహేశ్ బాబు ‘అతడు’ లో డిలీట్ చేసిన ఈ సీన్స్ చూస్తే వావ్ అనాల్సిందే..!

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యే సర్కారు వారి పాట అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు. అయితే మహేష్ సినీ కెరియర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో అతడు కూడా ఒక్కటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు – త్రిష జంటగా వచ్చిన ఈ సినిమా 2005 లో విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇక అన్ని సినిమాలో చేసినట్లుగానే.. ఇందులో కూడా కొన్ని సీన్లను ఎడిట్ చేసారు. అందుకు సంబంధించిన ఫొటోస్ ప్రిన్స్ మహేష్ . కామ్ వారు విడుదల చేసారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఇప్పుడు మనం చూద్దాం..!

Advertisement

ఈ సినిమాలో సునీల్ కు మహేష్ అసలు తాను ఎవరు అనే చెప్పే సీన్ అందరికి గుర్తుంటుంది. ఈ సీన్ లోని ఒక్క ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో మనం మహేష్ తో పాటుగా… త్రివిక్రమ్ అలాగే ఇంకొకరిని చూడవచ్చు. అదే విధంగా ఇంకొ ఫోటోలో త్రిష చీర కట్టుకొని.. నగలు పెట్టుకొని మహేష్ బాబు ముందు సిగ్గు పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇటువంటి సీన్ సినిమాలో ఎక్కడ లేదు.

Advertisement

ఇక అలాగే.. మరో ఫోటోలో మహేష్ బాబు చేతులు చాచి త్రిషను హగ్ ఇవాలన్నట్లు సూచిస్తుంటే.. త్రిష మాత్రం యు నాటి అన్న విధంగా కనిపిస్తుంది. అలాగే త్రిష నెత్తి మీద ఓ ఎల్లో పెంట్ డబ్బా పడినట్లు కూడా కనిపిస్తుంది. ఈ రెండు సీన్లు కూడా సినిమాలో ఎక్కడ మనకు కనిపించవు. ఇక మరో ఫోటోలో మహేష్ బాబు ఓ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని మరో చేతితో త్రిష నోటిలో ిన గులాబీ పువ్వును పట్టుకొని ఉంటె.. త్రిష ఓ చేతిలో వైన్ గ్లాస్.. ఇంకో చేతిలో వైన్ బాటిల్ పట్టుకొని కనిపిస్తుంది. ఇలా విరుద్దరు ఎప్పుడు సినిమాలో కనిపించలేదు. అయితే ఈ సీన్లు అన్ని నిడివి ఎక్కువై తీసేసారా.. లేదా అనసరం లేదు అని తీసేసారా తెలియదు.. కానీ ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే.. ఈ సీన్లు సినిమాలో ఉంటె బాగుండు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

హల్ ఆఫ్ ఫేమ్‌ ను ప్రారంభించిన బెంగళూర్.. మొదటిగా ఆ ఆటగాళ్లకు చోటు..!

బాలీవుడ్ లోకి ధావన్… షూటింగ్ కూడా పూర్తి…!

Visitors Are Also Reading