Home » బంగారు పాదాలపై శని దేవుడు.. ఇక ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!!

బంగారు పాదాలపై శని దేవుడు.. ఇక ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన భారతదేశం అంటేనే జ్యోతిష్య శాస్త్రానికి పుట్టినిల్లు. చాలామంది జనాభా జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి ఏ పనైనా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు తన మూల త్రికోన రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రస్తుతం శని దేవుడు 0 డిగ్రీలో ప్రయాణం చేస్తున్నాడు. మూల త్రికోణం వరకు 0 నుండి 20 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ మూడు రాశుల వారి జాతకంలో శని దేవుడు బంగారు పాదాలపై ఉంటాడు. దీనివల్ల ఈ రాశుల వారికి అధిక పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక ధనలాభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు .. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కన్య రాశి :

Advertisement


ఈ రాశి నుండి బంగారు పీఠంపై శని దేవుడు సంచారం జరిగింది. దీనివల్ల జాతకంలో ఆరవ స్థానంలో శని ఉన్నాడు. దీంతో పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదం ఉండదు.

మేషరాశి :

Advertisement

ఈ రాశి వారికి శని దేవుడు బంగారు పీఠంపై సంచరిస్తున్నాడు. దీంతో మీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్ మార్కెట్ బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టిన వారు భారీగా లాభాలను పొందుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బు ఆదా చేస్తూ ఉంటారు. పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను గడిస్తారు. ఆరోగ్యంగా పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

కుంభం :

శని దేవుడు ఈ రాశి వారికి లగ్న గృహంలోకి సంచరిస్తూ ఉంటాడు. ఇంకోవైపు శని దేవుడు మీ రాశి నుండి బంగారు పీఠంపై సంచరిస్తాడు. దీనివల్ల వీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లి సెట్ అయ్యే అవకాశం ఉంది.

also read:

Visitors Are Also Reading