Home » నాకు తెలివి లేదంటున్న కృష్ణ వంశీ..!

నాకు తెలివి లేదంటున్న కృష్ణ వంశీ..!

by Azhar
Ad

తెలుగు సినిమా అభిమానులకు దర్శకుడు కృష్ణ వంశీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన గతంలో ఇండస్ట్రీని షేక్ చేసిన గులాబీ, నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, మురారి వంటి ఎన్నో సూపర్ సినిమాలను తీశారు. అయితే ఈ సినిమాలు ఎన్నిసార్లు చుసిన కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాగే అవి బోర్ కూడా కోటవు అనేది అందరూ ఒప్పుకుంటారు.

Advertisement

అయితే 2017 లో చివరిగా నక్షత్రం అనే సినిమా చేసిన కృష్ణ వంశీ మళ్ళీ ఇప్పటివరకు మరో సినిమాను విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన రంగమార్తాండ అనే సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించిన కృష్ణ వంశీ.. తాజాగా తనకు తెలివి లేదు అంటూ కామెంట్స్ చేసారు.

Advertisement

అయితే ఇక్కడ వందేమాతరం అనే సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ మధ్యే పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన అనే సినిమా ప్రారంభించారు. కాబట్టి ఎప్పటికైనా తన వందేమాతరం సినిమా తీసే తీరుతాను అని అన్నారు. ఈ క్రమంలొంబే పూరి జగన్నాథ్ యొక్క పూరి మ్యూజింగ్స్ గురించి కూడా మాట్లాడారు. పూరిలా నేను అలా ప్రజలకు మాటలు చెప్పలేను అని.. అంత తెలివి అనేది, జ్ఞానం అనేది తనకు లేదు అని కృష్ణ వంశీ కామెంట్స్ చేసారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీపై ఇప్పుడు అంచనాలు లేవు.. ఇదే సరైన సమయం..!

ఇండియా జట్టును తాకిన కరోనా..!

Visitors Are Also Reading