Home » పార్టీ మారే విష‌యంపై కోమ‌టిరెడ్డి క్లారిటీ..!

పార్టీ మారే విష‌యంపై కోమ‌టిరెడ్డి క్లారిటీ..!

by Anji
Ad

బీజేపీ, టీఆర్ఎస్‌ల‌పై భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీలో కోమ‌టిరెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా నేను చ‌నిపోయిన‌ప్పుడు మూడు రంగుల జెండాను క‌ప్ప‌మ‌ని చెప్పాన‌ని కోమ‌టిరెడ్డిది ఒక‌టే మాట.. ఒక‌టే బాట అని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌ధాని మంత్రి మోడీకి కేసీఆర్ అవినీతిపై పూర్తి ఆయ‌న మండిప‌డ్డారు. సోష‌ల్ మీడియాలో నా చిత్త‌శుద్దిని శంకించేలా వ్య‌క్తిత్వ ఖ‌న‌నానికి పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

Advertisement

Advertisement

అభివృద్ధి కోసం నేను పోరాడుతానని, బొగ్గు గ‌నుల కుంభ‌కోణంపై కేసీఆర్ స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌, బీజేపీలు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని కోమ‌టి రెడ్డి ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలో రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని అంద‌రం క‌లిసి క‌ట్టుగానే ఉన్నామ‌ని అధిష్టానం నిర్ణ‌యాల‌తోనే ముందుకు సాగుతామ‌న్నారు.

Also Read :  ‘నాగ చైతన్య’ ని అల్లుడిగా చేసుకోవాలనుకున్న ‘బాలయ్య’ ఎందుకు విరమించుకున్నారంటే??

Visitors Are Also Reading