Home » ఇలాంటి ఖిలేడీలతో జాగ్రత్త..! ఈమె చేసిన పని ఏంటో తెలిస్తే అస్సలు నమ్మలేరు..?

ఇలాంటి ఖిలేడీలతో జాగ్రత్త..! ఈమె చేసిన పని ఏంటో తెలిస్తే అస్సలు నమ్మలేరు..?

by AJAY
Ad

డబ్బుల కోసం కొంతమంది ఎంతటి పని చేయడానికి అయినా వెనకాడరు. మానం ప్రాణం లెక్కచేయకుండా డబ్బు మోజులో ఎలాంటి పని అయినా చేస్తారు. తాజాగా అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. తొందరగా కోటీశ్వరులు అయిపోవాలి అని ఆశ తో ఓ జంట ముసాయనకు వలపు వల విసిరి మోసం చేశారు. ఆ తర్వాత డబ్బుల కోసం వేధించారు. వివరాల్లోకి వెళితే…. కేరళ లోని మలప్పురానికి చెందిన రశీదా ఆమె భర్త నిషాద్ యుట్యూబ్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు.

Advertisement

వీళ్ళు చేసే వీడియోలకు అభిమానులు ఉన్నారు. దాంతో సోషల్ మీడియా స్టార్స్ అయ్యారు. అయితే డబ్బు మీద ఆశతో ఎలాగైనా కోటీశ్వరులు అయిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దానికోసం ఓ భారీ పథకం పన్నారు. రాషీదా ఫేస్ బుక్ లో ఓ డబ్బున్న ముసయాన కు రిక్వెస్ట్ పంపింది. అతడు రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయగానే అతడితో మాటలు కలిపింది.

Advertisement

ఆ తరవాత ఓ రోజు అతడిని కవ్వించి మీతో కలవాలి అంటూ బుట్టలో పడేసుకుంది. దాంతో ముసలాయన రషీద ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె భర్త కూడా ఉన్నాడు. అయినప్పటికీ ముసలాయన ను మ్యానేజ్ చేసింది. కాగా ముసలాయన తో సరసాలు ఆడుతుండగా ఆమె భర్త సీక్రెట్ గా వీడియోలు తీశాడు. అనంతరం ఆ వీడియో లు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో జరిగిన విషయాన్ని వృద్దుడు ఇంట్లో చెప్పాడు. వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో రాషీదా ఆమె భర్త నిషాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Visitors Are Also Reading