Home » భయపెడుతున్న బ్రహ్మం గారి కాలజ్ఞానం… 2023 లో జరిగేది ఇదే…!

భయపెడుతున్న బ్రహ్మం గారి కాలజ్ఞానం… 2023 లో జరిగేది ఇదే…!

by Bunty
Published: Last Updated on
Ad

బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుకు రావడం, ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం, గాంధీలాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా చాలా జరిగాయి. ఇక ఆయన రాసిన కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరిగే విషయాలు తెలుసుకుందాం.

Advertisement

2023 లో జరిగేది ఇదే,

Advertisement

2020 లో ఒక మహమ్మారి బారిన పడి ఎన్నో వేల మంది మరణిస్తారని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. కరోనా వంటి మహమ్మారి వస్తుందని అయితే అది అంత సులువుగా వదిలిపెట్టదని, మళ్లీ అది వచ్చి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంటుందని చెప్పారు. అంటే కరోనా కొత్త వేరియంట్ ల గురించి ఆయన ప్రస్తావించారు. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు.

ఇక 2032 నాటికి ప్రపంచంలో ప్రకృతి వినాశనాలు, యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని కాలజ్ఞానంలో తెలిపారు. ఇక ఆరేళ్ల పాప గర్భవతి అవుతుందని, ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని, స్త్రీలు మానం అమ్ముకుంటారంటూ ఆయన కాలజ్ఞానంలో తెలిపారు. శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడుతాడని, దొంగ స్వాములు పుట్టుకొస్తారంటూ చెప్పారు. ఇలాంటి ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో తెలిపారు బ్రహ్మం గారు.

read also : నిర్మాతగా మారి కైకాల సత్యనారాయణ గారు చిరంజీవి సినిమాలని నిర్మించారని కూడా తెలుసా ? ఏ సినిమా అంటే ?

Visitors Are Also Reading