Home » భ‌ర్త చ‌నిపోయిన విష‌యాన్ని జ‌య‌సుధ వ‌ద్ద ఎందుకు దాచారు..? తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు..!

భ‌ర్త చ‌నిపోయిన విష‌యాన్ని జ‌య‌సుధ వ‌ద్ద ఎందుకు దాచారు..? తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు..!

by AJAY
Ad

న‌టసింహం నంద‌మూరి బాల‌య్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాబుల్ టాక్ షోకు చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులు అతిధులుగా వ‌స్తున్నారు. తాజాగా ఈ షోకు సీనియ‌ర్ హీరోయిన్ లు జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ధ లు విచ్చేశారు. కాగా ఈ షోలో త‌మ సినిమా జీవితంతో పాటూ ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో జ‌రిగిన విష‌యాల‌ను సైతం న‌టీమ‌ణులు చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement

ఇక న‌టి జ‌య‌సుధ భ‌ర్త చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా ఆ విష‌యాన్ని గుర్తు చేసుకుని జ‌య‌సుధ ఎమోష‌నల్ అయ్యారు. షో లో బాల‌య్య‌తో మాట్లాడుతూ…తన భర్త బలవన్మరణానికి పాల్పడిన సమయం లో తాను వేరే ఊర్లో ఉన్నానని చెప్పారు. అసలు తనకు జరిగిన విషయం చెప్పలేదని అన్నారు. అంతే కాకుండా తన పిల్లలకు విషయం చెప్పారని కానీ తనకు తన భర్త చనిపోయినట్టు తెలియదని అన్నారు.

ఆ సమయంలో లో తనకు జయప్రద తోడుగా ఉన్నారని చెప్పారు. జయప్రద తనతో ఉంది ధైర్యం చెప్పారని అన్నారు. తన భర్త చనిపోయినట్టు చెప్పిన వెంటనే షాక్ అయ్యానని ఆవేధన వ్యక్తం చేశారు.ఇప్పటికీ ఆయనను మర్చిపోలేకపోతున్నా అంటూ జయసుధ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Visitors Are Also Reading