Home » జబర్దస్త్ పరదేశి మీద ఇంకా ఆ కేసు ఉందా…?

జబర్దస్త్ పరదేశి మీద ఇంకా ఆ కేసు ఉందా…?

by Azhar
Ad

జబర్దస్త్ ప్రోగ్రాం గురించి ఇందులో ఉండే ఆర్టిస్టుల గురించి అందరికి తెలుసు. అయితే ఈ షోలో బాగా పాపులర్ అయిన టీం హైపర్ ఆది టీం. ఇందులో ఆదితో పాటుగానే ఆయన జట్టు సభ్యులు మొత్తం గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు కారణం ఆది వాళ్ళ పైన వేసే పంచులే. ఇక ఇందులో దొరబాబు, పరదేశి ల పైన వేసే ప్రతి పంచ్ కూడా బాగా కనెక్ట్ అవుతుంటారు జనాలు.

Advertisement

అయితే వీరిద్దరూ జబర్దస్త్ ప్రోగ్రాంలో చేస్తున్నప్పుడే.. వైజాగ్ లో వ్యభిచారం కేసులో దొరికిపోయారు. అప్పుడు ఆదినే వీరిని బయటకు తీసుకువచ్చాడు. ఈ ఘటన ముందు వరకు కూడా పరదేశి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ ఘటన జరిగిన తర్వాత మాత్రం అందరికి తెలిసిపోయాడు. ఈ కేసు తర్వాత వీరు మళ్ళీ జబర్దస్త్ లో కనిపించరు అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వీరిని మళ్ళీ టీంలో పెట్టుకున్న ఆది.. ఆ ఘటన పైన కూడా పంచులు వేస్తూనే ఉండటంతో.. ఇప్పటికి జనాలు ఆ విషయం మరిచిపోవడం లేదు.

Advertisement

అయితే జబర్దస్త్ పరదేశి మీద ఇంకా కేసు నడుస్తుందా.. అంటే అవును అనే విధంగానే పరదేశి తాజాగా హింట్ ఇచ్చాడు. అయితే ఈ మధ్యే వచ్చిన జబర్దస్త్ లోని ఓ స్కిట్ లో… విడిపోయిన ఎమ్మో ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనే లైన్ కు.. అవును నా మీద రెండు కేసులు ఉన్నాయి అని పరదేశి చేబూతాడు. ఈ లైన్ ను వింటుంటేనే అర్ధం అవుతుంది.. అతని పైన ఇంకా ఆ వైజాగ్ కేసు నడుస్తుంది అని. అయితే ఈ దీనికి అంబాధించిన పంచ్ తనపైన పడుతుంటేనే.. తాను ఫెమస్ అవుతున్నాను అనే ఫీలింగ్ లో లో పరదేశి ఉండటంతో. అతని పైన ప్రతి స్కిట్ లో దాని పంచ్ ఒకటి పడుతుంది.

ఇవి కూడా చదవండి :

బెంగళూరు ఓటమిని పిల్లి పైన తోసేస్తున్నా ఫ్యాన్స్..!

చెన్నై గుజరాత్ విజయం.. క్వాలిఫైర్ 1 బెర్త్ ఖాయం..!

Visitors Are Also Reading