Home » పెళ్లి స‌మ‌యంలో ఎన్టీఆర్ అన్ని కోట్ల క‌ట్నం తీసుకున్నారా..? వ‌య‌సు విష‌యం ఎందుకు హాట్ టాపిక్ గా మారిందంటే..?

పెళ్లి స‌మ‌యంలో ఎన్టీఆర్ అన్ని కోట్ల క‌ట్నం తీసుకున్నారా..? వ‌య‌సు విష‌యం ఎందుకు హాట్ టాపిక్ గా మారిందంటే..?

by AJAY
Ad

ఎక్క‌డ పెళ్లి జ‌రిగినా లేదంటే పెళ్లి నిశ్చ‌యం అయినా అక్క‌డ వినిపించే మాట క‌ట్నం. అమ్మాయి త‌ల్లి దండ్రులు అబ్బాయికి పెళ్లి స‌మ‌యంలో క‌ట్నం ఇవ్వ‌డం అనేది మ‌న ద‌గ్గ‌ర అనాదిగా వ‌స్తున్న ఆచారం. అబ్బాయికి ఉన్న ఆస్తులు…జీతాల‌ను బ‌ట్టి క‌ట్నం ఉంటుంది. అలా ఎవ‌రి రేంజ్ ను బ‌ట్టి వారి క‌ట్నాలు ఉంటాయి. అయితే సెల‌బ్రెటీల క‌ట్న కానుల విష‌యాలు అంటే మాత్రం జ‌నాలు తెగ ఆస‌క్తి చూపిస్తారు.

ntr pranathi marriage photo

ntr pranathi marriage photo

దానికి కార‌ణం వారికి ఇచ్చే క‌ట్నాలు కోట్ల‌ల్లో ఉంటాయి మరి. అంతే కాకుండా వారి పెళ్లిళ్లు సైతం అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతుంటాయి. కాగా ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ హీరో తీసుకున్న క‌ట్నం హాట్ టాపిక్ గా మారింది. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న పెళ్లి ఇంత క‌ట్నం తీసుకున్నారు అంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

ఆ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం…. టాలీవ‌డ్ లో ఉన్న బ్యూటిఫుల్స్ లో ఎన్టీఆర్ ల‌క్ష్మి ప్ర‌ణ‌తి ల జంట కూడా ఉంది. వీరి వివాహం 2011 మే 6వ తేదీన జ‌రిగింది. రాష్ట్రంలోనే ధ‌న‌వంతుల్లో ఒక‌రు అయిన నార్నే శ్రీవివాస‌రావు కూతురే ల‌క్ష్మీ ప్ర‌ణతి. అంతే కాకుండా ఎన్టీఆర్ ప్ర‌ణ‌తి ల పెళ్లి జ‌ర‌గ‌డానికి కార‌ణం చంద్ర‌బాబు అంటూ ఓ ప్ర‌చారం కూడా ఉంది. ఆ ప్ర‌చారం కు త‌గిన‌ట్టుగానే చంద్ర‌బాబు ల‌క్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్ ల వివాహం స‌మ‌యంలో పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇక నార్నే శ్రీనివాస‌రావు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కాగా ఆయ‌న‌కు హైదరాబాద్ శివారులో కొన్ని ఎక‌రాల భూములు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అంతే కాకుండా అప్ప‌ట్లో ఎన్టీఆర్ కు ఇచ్చిన భూముల విలువ రూ.250 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని కూడా టాక్. మ‌రోవైపు ల‌క్ష్మీప్ర‌ణ‌తికి త‌ల్లి దండ్రులు మొత్తం రూ.1200 కోట్ల వ‌ర‌కూ క‌ట్న‌కానుక‌లు ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ల‌క్ష్మీప్ర‌ణ‌తి జంట టాలీవుడ్ లో ముచ్చ‌టైన జంట‌గా పేరు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీరిద్ద‌రికి ప‌దేళ్ల ఏజ్ గ్యాప్ ఉండ‌టం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది.

Visitors Are Also Reading