Home » పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఆరోగ్యం, ఆదాయం తప్పకుండా పొందుతారు..!!

పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఆరోగ్యం, ఆదాయం తప్పకుండా పొందుతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం ఏ పని చేయాలన్నా ఆరోగ్యం అనేది తప్పనిసరిగా బాగుండాలి. మనం హెల్దిగా ఉంటేనే అన్ని పనులు సక్రమంగా చేయగలం. కానీ కొంతమందికి ఎన్ని మందులు తీసుకున్న ఎంత వైద్యం చేయించుకున్న ఆరోగ్యం అనేది కుదుట పడదు. మరికొంతమంది ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యను ఎన్ని సార్లు క్లియర్ చేసిన మళ్లీ వస్తూనే ఉంటుంది. అలాంటి వారు ఈ పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. అవేంటో చూద్దాం..? ఒక గ్లాసులో వాటర్

Advertisement

తీసుకొని వర్జినల్ కుంకుమపువ్వును ఒక నాలుగు రెక్కల ను అందులో వేసి ఉంచాలి. అది కూడా బుధవారం రోజు రాత్రి అందులో వేస్తే గురువారం ఉదయం వరకు ఆ వాటర్ గోల్డ్ కలర్ లోకి వస్తుంది. ఆ నీటిని గురువారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో తాగితే ఎంతటి అనారోగ్యం ఉన్నా కుదుటపడుతుంది. చక్కని ఆరోగ్యం లభిస్తుంది. ఇలా ప్రతి వారం చేస్తే ఒక నాలుగు ఐదు వారాల్లో మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది. ఒకవేళ వీలైతే రోజు కూడా

Advertisement

తాగవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే పౌర్ణమి రోజు తాగితే దానికి తిరుగు ఉండదు. దీని ద్వారా ఆరోగ్య సమస్యలే కాకుండా మన వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే జాతక చక్రం లో ఎలాంటి లోపాలు ఉన్నా అవన్నీ తీరిపోతాయి. కాబట్టి ఇలాంటివి పాటిస్తే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, కొన్ని రకాల లాభాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ALSO READ;

మీ కంటికి ఓ ప‌రీక్ష‌.. ఈ ఫోటోలో ఉన్న‌ది క‌నిపెడితే మీరు గ్రేట్‌..!

ముఖంపై మచ్చలు ఉన్నాయా.. అయితే ఈ నూనెతో అన్ని మాయం..!!

 

Visitors Are Also Reading