Home » ఆహారం తిన్న వెంటనే ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే..!

ఆహారం తిన్న వెంటనే ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే..!

by Sravanthi Pandrala Pandrala
Ad

హిందూ సంప్రదాయం ప్రకారం మనం నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒక సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉంటాం. ఇంట్లో పడుకునే విషయంలో కూడా ఏ దిశలో పడుకోవాలో ముందుగానే డిసైడ్ అయి ఉంటాం. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాం.కాబట్టి ఆహారం తినే ముందు చాలా మంది మొక్కి తింటారు.

Advertisement

మరి అలాంటి ఆహారం తినేటప్పుడు ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం మన వెంట ఉంటుందంట అవేంటో చూద్దామా.. మనం ఆహారం తినే సమయంలో కచ్చితంగా నేలపైన కూర్చుని తినాలట. అలాగే మనం ఆహర పదార్థాలు తిన్న వెంటనే చేతులు, కాళ్ళు అస్సలు కడుక్కో రాదట. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అంటున్నారు. అయితే అన్నం తినే ముందు కాళ్లు చేతులు మనం కడుక్కొని తింటాం.

Advertisement

కానీ కొంతమంది తిన్న తర్వాత కూడా కాళ్లు చేతులు కడుక్కుంటారట. దీని వల్ల కూడా అన్నపూర్ణ దేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. అంతేకాకుండా కొంతమంది పడుకొని ఆహారాన్ని తింటూ ఉంటారు . కొంతమంది తినే ప్లేట్ ను కోపంతో విసిరేస్తారు. అలా ఆహారాన్ని ప్లేట్ తో సహా నేలకు విసరడం వల్ల అన్నపూర్ణ దేవికి ఆగ్రహం కలిగి మనకు దరిద్రం వస్తుందని జ్యోతిష్య పండితులంటున్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading