Home » ఇంట్లో భర్త.. వీధిలో4 బాయ్ ఫ్రెండ్స్..అందరితో ఫుల్ బిజీ ..చివరికి..!!

ఇంట్లో భర్త.. వీధిలో4 బాయ్ ఫ్రెండ్స్..అందరితో ఫుల్ బిజీ ..చివరికి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక యువతి, యువకుడికి సాంప్రదాయ బద్ధంగా కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేశారు. తర్వాత ఈ ఇద్దరు దంపతులు హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో భర్తకు తెలియకుండా ఆ మహిళ నలుగురితో చీకటి సంబంధం పెట్టుకుంది. ఇక మొత్తం ఐదుగురితో కలిసి చాలా బిజీగా గడుపుతోంది.. చివరికి ఏం జరిగిందో తెలుసుకుందామా.. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా రిక్సియా ప్రాంతంలో శివ (28)అనే యువకుడు ఉన్నాడు. ఈ వ్యక్తికి మూడేళ్ల క్రితం మాధురి అనే యువతీతో వివాహం జరిగింది’

Advertisement

Also Read:OYO ROOMS: ఓయో రూమ్ నుంచి అమ్మాయి కేకలు.. హోటల్ సిబ్బందికి డౌట్ వెళ్లి చూడగానే..!!

అలా కొన్నాళ్ళు వీరి కాపురం బాగానే సాగింది. ఇంతలో మాధురికి ఏమైందో ఏమో వారు ఉంటున్న ఏరియాలో సోను పరిహార్, దీన్ దయాల్, మరో ప్రాంతానికి చెందిన రఘువరన్, కులదీప్ అనే నలుగురు వ్యక్తులతో సంబంధం పెట్టుకుంది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో ఎంజాయ్ చేస్తూ వస్తుంది. ఈ విధంగా కొన్ని నెలలు గడిచాయి. తన భార్య మాధురి విషయం భర్తకు ఒక్కొక్కటిగా తెలిసిపోయింది. దీంతో రగిలిపోయిన శివ నువ్వు పద్ధతి మార్చుకోవాలని లేదంటే నిన్ను హతమారుస్తానని హెచ్చరించాడు.

Advertisement

Also Read:బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్-ఉపాసన!

తర్వాత కొన్ని రోజులకు భర్త మద్యానికి బానిస అయ్యాడు. తరచూ తాగి వచ్చి భార్యను కొడుతున్నాడు. దీంతో శివని ఎలాగైనా లేపేయాలని నలుగురు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేసింది మాధురి. దీంతో ఆ నలుగురు వ్యక్తులు కలిసి శివాను లిక్కర్ పార్టీకి తీసుకెళ్లారు. పీకలదాకా మద్యం సేవించిన శివాను కర్రలు, ఇనుపరాట్లతో కొట్టి చంపారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో వారి స్టైల్లో మాధురిని విచారించగా జరిగిన విషయానంత బయటపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Visitors Are Also Reading