Home » ఇంట్లో ఆడవారు 9 లవంగాలు, ఉప్పుతో ఇలా చేస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయి..!!

ఇంట్లో ఆడవారు 9 లవంగాలు, ఉప్పుతో ఇలా చేస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయి..!!

Ad

కొంతమందికి ఏ పని చేసిన అనుకున్నట్టుగా జరగదు. ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. అది పనిలో కావచ్చు వారి యొక్క పెళ్లి లేదా ఇతర శుభకార్యాల్లో కావచ్చు. ఏవో అడ్డంకులు వచ్చి అది క్యాన్సల్ అవుతుంది. ఇలాంటి వాటిని దోషాలు అంటాం. పంచాంగం ప్రకారం దోషాలు ఉన్న వారు ఇలా చేస్తే అన్ని తొలగిపోయి లాభాలు వస్తాయి అది ఏంటో చూద్దాం..!!

Advertisement

మనం కొద్దిగా ఉప్పు మరియు తొమ్మిది లవంగాలను ఒక గ్లాసులో వేసుకొని దీన్ని ఇంట్లో ఉన్న ఏదో ఒక మూలలో పెట్టాలి. గాజు గ్లాస్ లో ఉప్పు ని పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ధన లాభం చేకూరుతుంది. ఈ పరిహారం ఇంట్లో మంచి సువాసన కూడా వెదజల్లుతుంది. ఆ ఇంట్లో ఉండే వారు సుఖసంతోషాలతో ఉంటారు. ఉప్పుతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ని బయటకు పంపిస్తుంది.

Advertisement

ఇలాంటి ఇంట్లో ఉండేవారు కూడా సుఖశాంతులతో ఉంటారు. ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఉప్పుతో ఇంటి మూలల్లో పెట్టండి. ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఉప్పుతో రోగాలకు చెక్ పెట్టే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాన్ని మన ఇంట్లో ఉండే ఆడవారు పాటిస్తే మాత్రం తప్పకుండా మన కుటుంబం ఆర్థికంగా ఇలాంటి చింతలేకుండా జీవించవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

ALSO READ;

టిఫిన్ బండి వ‌ద్ద టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వ‌రుడిని మీరు గుర్తు ప‌ట్టారా..?

అబార్ష‌న్ చ‌ట్టంపై అమెరికా సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

 

Visitors Are Also Reading