Home » టీమిండియాకు చుక్కలు చూపించిన ఫ్యాన్స్..!

టీమిండియాకు చుక్కలు చూపించిన ఫ్యాన్స్..!

by Azhar
Ad

హైదరాబాద్ లో ఆసీస్ తో మూడో టీ20 లో విజయం సాధించి సిరీస్ సొంత చేసుకున్న భారత జట్టు.. ఈ నెల 28 నుండి సౌత్ ఆఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడబోతుంది. అయితే ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఈరోజు భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది.

Advertisement

కానీ అక్కడ టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి. కేరళ క్రికెట్ ఫ్యాన్స్ మన ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. వారు అక్కడకు చేరుకున్న క్షణం నుండి చుట్టూ నిలుచొని.. సంజు శాంసన్ పేరును అరుస్తూ ఉన్నారు. సంజూ.. సంజూ అంరు వారు పెట్టిన కేకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ఇక ఆటగాళ్లు బస్సు ఎక్కిన తర్వాత వారు సంజూ జపం ఆపలేదు. దాంతో భారత బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ తన మొబైల్ లో సంజూ ఫోటోను తీసి అభిమానులకు చూపించడం గమనార్హం. ఇక కేరళకు చెందిన సంజూకి బీసీసీఐ సరైన అవకాశాలు ఇవ్వడం లేదు అనే వాదన ఎప్పటి నుండో ఉంది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ కప్ తో పటు సౌత్ ఆఫ్రికాతో జరిగే ఈ టీ20 సిరీస్ కు కూడా సంజూ ఎంపిక చేయకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ అనేది కలిగించింది. అందుకే కేరళ క్రికెట్ అభిమానులు అలా రియాక్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి :

వన్డేలో మూడో హ్యాట్రిక్ అందుకుఆ కుల్దీప్ యాదవ్..!

హైదరాబాద్ క్రికెటర్ పై నోరుపారేసుకున్న జైస్వాల్.. గ్రౌండ్ నుండి బయటకే..!

Visitors Are Also Reading