Home » రక్తంతో తన పెయింటింగ్ చూసి సోనూసూద్ ఏం చేసాడో తెలుసా..?

రక్తంతో తన పెయింటింగ్ చూసి సోనూసూద్ ఏం చేసాడో తెలుసా..?

by Azhar
Ad

కరోనా కష్ట కాలం ముందు వరకు అందరికి విలన్ గానే తెలిసిన సోనూసూద్.. కరోనా సమయంలో హీరో అయ్యాడు. కరోనా సమయంలో చాలా మందికి ఎన్నో విధాలుగా సహాయం అనేది చేసాడు. వలస కూలీలను ఇంటికి చేర్చడం మాత్రమే కాకుండా.. విదేశాలలో చుక్కుకున్నా వారిని కూడా ఇండియాకు రప్పించారు. అయితే సోనూసూద్ చేసిన ఆ పనులతో ఆయనకు జనాల్లో ఆదరణ అనేది భారీగా పెరిగింది.

Advertisement

కరోనా లాక్ డౌన్ అనేది ఎత్తి వేయడంతోనే చాలా మంది సోనూసూద్ ను కలిసేందుకు దేశం నలువైపులా నుండి నడుచుకుంటూ వెళ్లడం అనేది ప్రారంభించారు.. అలా వారికీ సోనూసూద్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు మరో యువకుడు కొత్త పద్దతిలో సోనూసూద్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో సోనూసూద్ పెయింటింగ్ అనేది వేసాడు. తాజాగా దానిని సోను సూద్ కు ఇచ్చాడు.

Advertisement

అయితే రక్తంతో తన పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోయిన సోనూసూద్ తాను నిరాశ చెందినట్లు కూడా చెప్పాడు. ఇలా రక్తంలో పెయింటింగ్ అనేది వేయడం కంటే దానిని దానం చేస్తే బాగుండు అని సూచించాడు. ఇక సోషల్ మీడియాలో ఆ పెయింటింగ్ యొక్క ఫోటోలు ఉంచి.. అందరికి కూడా రక్తం వృధా చేయకూడదు.. దానిని దానం చేయండి అని కోరుతూ ఓ పోస్ట్ చేసాడు. ఇక ప్రస్తుతం ఆ పెయింటింగ్ అలాగే సోనూసూద్ యొక్క పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :

నా కంటే కోహ్లీనే గొప్ప అని ఒప్పుకున్నా దాదా..!

ప్రపంచ కప్ కూడా బుమ్రా లేనట్టేనా..?

Visitors Are Also Reading