Home » ఇండియాలో కొత్తగా చెవిలో స్కామ్… ఓ పుల్ల పెట్టి..?

ఇండియాలో కొత్తగా చెవిలో స్కామ్… ఓ పుల్ల పెట్టి..?

by Azhar

ప్రస్తుతం మన చుట్టుపక్కలనే చాలా స్కామ్స్ జరుగుతుంటాయి. కానీ మనం వాటిని గుర్తించలేం. ఎవరో గుర్తించి దాని గురించ్ చెప్తే.. అప్పుడు దానికి దూరంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఆ స్కామ్స్ నుండి మరో స్కామ్ ఉంచ్చులో పడిపోతూ ఉంటాం. అందుకే అంటున్నారు.. మోసపోయేవాడు ఉన్నతకాలం ఎవడో ఒక్కడు మోసం చేస్తూ ఉంటాడు అని. ఇకపోతే ఇప్పుడు మన ఇండియాలో కొత్త స్కామ్ మొదలయ్యింది. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

మాములుగా మనిషికి చెవులు చాలా ముఖ్యం. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ చాలా మంది ఆ పని చేయరు. చెవిలో ఉండే జీవిలి అనేది కొంత ఉందట మంచిదే కానీ.. మరి ఎక్కువ అయితే ఏదో ఒక్క సమస్య వస్తుంది. అందువల్ల చెవిని శుభ్రపరుచుకోవడం అనేది చాలా ముఖ్యం. కానీ ఇప్పుడునా బిజీ లైవ్ లో మనం అలా చేయలేకపోతున్నం. దానిని ఆసరాగా తీసుకొనే కొంతమంది స్కామ్ ప్రారంభించారు.

మన రోడ్లపాయినా ఉన్నప్పుడు… మీ చెవిని శుభ్రం చేస్తాం అంటూ వస్తారు. మనకు బస్సు వచ్చేవరకు టైం ఉంది కదా.. అని మీకు సరే అంటే.. ఓ చీపు పుల్లకు దూది చుట్టి.. మీ చెవిలో దానిని పెట్టి తిప్పుతూ ఉంటాడు. మన చెవిలో ఎంతో ఉంది అన్నట్టు.. చాలాసార్లు దానిని పెట్టి తిషు ఉంటాడు. చాలు అంటే ఇంకా ఉంది అంటూ ఏం లేకున్నా… నాటకాలు ఆడుతూ… మన దగ్గర గట్టిగ డబ్బులు లాగేస్తారు. అందువల్ల వీరి జోలికి ఎవరు వెళ్ళకండి.

ఇవి కూడా చదవండి :

ఆ మ్యాచ్ చూస్తూ హోటల్లో చాలా పగలగొట్టా…!

సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ నుంచి కోహ్లీ ఔట్..?

Visitors Are Also Reading