Home » ఈ శివుడి గుడిలో త్రిశూలానికి బదులు పంచ శూలాన్ని ఎందుకు పెడతారో తెలుసా ? 

ఈ శివుడి గుడిలో త్రిశూలానికి బదులు పంచ శూలాన్ని ఎందుకు పెడతారో తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా శివాలయంలో గుడి శిఖరం పై త్రిశూలం పెడుతుంటారు. ఈ ఆలయంలో త్రిశూలానికి బదులుగా పంచ శులాన్ని శిఖరం పై పెడుతూ ఉంటారు. త్రిమూర్తులు ఒకరు లయకారుడైన శివయ్య ఆరాధనకు శివాలయం లేని ప్రదేశం దేశంలో ఎక్కడ కూడా ఉండదు. సనాతన సంప్రదాయంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం. శివుడిని రకరకాలుగా భోళా శంకరుడు అని శివయ్యని పిలుస్తూ ఉంటారు. అలాంటి శివాలయం జార్ఖండ్ లోని యోఘర్ లో ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది.  ప్రతిరోజు ఇక్కడ వేలాదిమంది శివ భక్తులు దేవుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాగే పూజించటానికి  కూడా భారీ సంఖ్యలో వస్తారు. అసలు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి..? ఇక్కడ త్రిశూలానికి బదులు పంచ శూలానని శిఖరం ఎందుకు పెడుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ఆలయంలో జ్యోతిర్లింగం తో పాటు మరో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటంటే.. ఇక్కడ త్రిశూలానికి బదులుగా పంచ శులాన్ని శిఖరం పై పెట్టారు. పంచశూలమంటే శివుని ఆలయంలో ఉంచిన త్రిశూలంలో మూడు కోణాలతో ఉంటుంది. ఇది శివునికి ఇష్టమైన ఆయుధంగా పేర్కొంటారు. శివలింగమైన మహాదేవుని ఇగరమైన ఈ త్రిశూలంతో అలంకరించబడుతుంది. అయితే పంచ షోలంలో ఐదు కోణాలు ముక్కలను తయారు  చేస్తుంటారు. రామ కథకు పంచ శూలానికి గల సంబంధం ఏమిటంటే వైద్య నాద ఆలయంలో ప్రతిష్టించిన పంచశూలం మనిషిని అన్ని బాధలను దూరం చేస్తుంది. వాస్తు మతపరమైన దృక్కోణంలో దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. లంక రాజు రావణుడు తన బంగారం నగరంలో పంచశూల ప్రతిష్టించాడని నమ్ముతారు. 

Advertisement

Also Read :   “మసూద”లో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

పంచాక్షరి మంత్రంగా కలిగిన పంచముఖ శివునికి పంచప్రాణాలు అర్పించగలిగిన శివతత్వమే పంచశూలం.  ఈ పంచ శూల రక్షణ కవచనాన్ని ఎలా చేదించాలో రావణుడికి మాత్రమే తెలుసు. అలాంటి పరిస్థితిలో శ్రీరాముడు అతని సైన్యం లంకలోకి ప్రవేశించడం చాలా కష్టం.  విభీషణుని సహాయంతో లంకలోకి ప్రవేశించే సమాచారం తెలుసుకొని లంక నగర ప్రవేశం చేసి లంక దిశడైన రాముడిని సంహరించాడు. పంచశూలం ప్రాముఖ్యత ఐదు సంఖ్య. శివుడికి చాలా ఇష్టమైంది. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో పంచముఖి మహాదేవ ఆలయాలు కనిపించడానికి  ప్రధాన కారణం  పంచముఖి రుద్రాక్ష శివ పంచాక్షరి మంత్రం.   డియోఘర్ లోని బాబా వైద్యనాద ఆలయంలో శిఖరం పై ఏర్పాటు చేసిన పంచశూలం మనిషిలోని ఐదు దుర్ఘనాలు కోపం, లోభం, దురాశ, అసూయ నుండి కాపాడుతుందని నమ్మకం. 

Also Read :  శుక్రవారం జన్మించిన వారికి ఈ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading