Home » మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..?

మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానడు.. పుట్టుక చావు మధ్యలోనే ఉన్నది జీవితం. అలాంటి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు అనుభవించి చివరికి కాలం చెల్లుతారు. అలాంటి మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన డేవిడ్ హాంజల్ అనే వ్యక్తి తెలుసుకున్నానని అంటున్నారు.. అదేంటో చూద్దామా..మనిషి మరణాంతరం ఏం జరుగుతుందో తెలుసుకుందామని అందరికీ ఉంటుంది. చనిపోయిన మనిషి స్వర్గానికి వెళ్తారా లేదా నరకానికి వెళ్తారా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది.

Advertisement

కొందరు ఇందులో స్వర్గం నరకం ఉన్నాయని నమ్మితే మరికొందరు చనిపోయిన తర్వాత శాశ్వతంగా గాడ నిద్రలోకి వెళ్లిపోయిన అనుభూతి కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే డేవిడ్ మాత్రం తన మరణాంతర జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నారని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. 2017 లో డేవిడ్ ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరారట.

Advertisement

అనారోగ్యంతో ఆయన రెండు నెలల పాటు కోమాలో ఉన్నారు. ఆ టైంలోనే చావు అంచులలో ఉండే అనుభవం ఆ సమయంలోనే నేను మరణాంతర జీవితంలోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. అనారోగ్యంగా ఉన్న సమయంలోనే తాను కన్నుమూశానని మరుక్షణమే తన కళ్ళు తెరుచుకున్నాయని అప్పుడే మరణాంతర జీవితాన్ని చూసే అవకాశం దక్కింది అన్నాడు. చనిపోయిన తర్వాత జీవితంలో కనిపించే ఇలాంటి అందమైన వాతావరణం లో తనని ఇద్దరు గైడ్ చేశారని డేవిడ్ చెప్పాడు. ఆ ఇద్దరు తనకు అందమైన బంగారు వర్ణం కాంతిని చూపించారని అన్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading