Home » ఎన్టీఆర్ కు బాలయ్య కూతురి నిచ్చితార్ధంలో జరిగిన అవమానం మీకు తెలుసా..?

ఎన్టీఆర్ కు బాలయ్య కూతురి నిచ్చితార్ధంలో జరిగిన అవమానం మీకు తెలుసా..?

by Azhar

ప్రస్తుతం మన తెలుగులో ఉన్న టాప్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్కడు. నందమూరి నట వారసునిగా వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో పేరును సంపాదించుకున్నాడు. కేవలం సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా కూడా ఎన్టీఆర్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఇప్పుడు నెల కూలిన టీడీపీ ఎన్టీఆర్ వస్తే ఎగిసిపడే కెరటంలా అవుతుంది అని అందరూ భావిస్తారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్… బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా బాల భరతుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తనను నందమూరి కుటుంభంలో కలుపుకునే ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పుడే పెద్ద ఎన్టీఆర్ చనిపోవడంతో ఆ కుంటుబానికి ఎన్టీఆర్ కు మళ్ళీ దూరం పెరిగింది. ఇక హీరో కావడానికి ఎన్నో కష్టాలు పడ్డ ఎన్టీఆర్ కు జీవితంలో ఎదుర్కొన కొన్ని అవమాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి.

సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురైన అవమానాల గురించి వివరించారు. మరి ముఖ్యంగా బాలకృష్ణ కూతుని నిచ్చితార్ధంలో తనకు బాగా అవమానం జరిగిందని… అక్కడ ఎన్టీఆర్ ను గాని.. తనకు సాధించిన ఎవరిని పట్టించుకోకపోవడంతో వారి మధ్యలో ఊపిరాడక ఎన్టీఆర్ అక్కడి నుండి బయటికి వెళ్లిపోయాడని భరద్వాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి :

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

ఇంగ్లాండ్ కొత్త కాప్టెన్ గా స్టోక్స్…!

Visitors Are Also Reading