Home » చరణ్, ఎన్టీఆర్ లు మాలలు ధరించడం వెనుక రహస్యం ఏముందో తెలుసా..!!

చరణ్, ఎన్టీఆర్ లు మాలలు ధరించడం వెనుక రహస్యం ఏముందో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆర్ఆర్ మూవీ బంపర్ హిట్ కావడంతో ఓ వైపు మెగా హీరో, మరోవైపు యంగ్ టైగర్ మంచి జోష్ లో ఉన్నారు. ఈ మూవీ ఫాను ఇండియా లెవల్లో రిలీజ్ అయి బాహుబలి కలెక్షన్లు మించి వసూలు చేసింది. అయితే ఈ సినిమాను చైనా మరియు జపాన్ లో కూడా విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చినటువంటి హీరోలు వరుసగా మాలధారణ దరిస్తున్నారు. ముందుగా చరణ్ అయ్యప్ప మాల వేసుకో గా, ఇప్పుడు

Advertisement

ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంలోనే ఇరవై ఒక్క రోజుల తర్వాత మాల విరమణ ఉంటుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు వరుసగా మాలలు వేయడం వెనుక ఆంతర్యం ఏముందో అని ఆలోచింపజేస్తుంది. వీరు మాలలు ఇప్పుడు ఎందుకు ధరించారు.. మళ్లీ ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వేసుకుంటున్నారు.. కారణం ఏమయి ఉంటుంది. అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారట. అయితే దానికి కారణాలు వారి అన్వయిస్తూ ఈ విషయాలను

Advertisement

 

 

చెబుతున్నారు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమా హిట్టయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరు మాలలు ధరిస్తామని మొక్కుకొని ఉండవచ్చని అంటున్నారు. మరో విషయం ఏంటంటే వీరికి ఈ మూవీ తీయడం కోసం చాలా టైమ్ పట్టింది కాబట్టి ఆ టైంలో మాలలు ధరించడం వీలు కాక ఇప్పుడు ధరించారని అంటున్నారు. ఈ మాల అనంతరం మళ్లీ తమ సినిమాలలో బిజీగా ఉంటారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

న‌మ్ర‌త వ‌ల్ల కంగారు ప‌డిన మ‌హేశ్, న‌మ్ర‌త‌…కార‌ణం ఏంటంటే..!

జబర్దస్త్ కు ఆది గుడ్ బై ఎందుకు చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు..!!

 

Visitors Are Also Reading