Home » చంద్రబాబు, రజనీకాంత్ ఇద్దరు వెన్నుపోటు దారులే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన లక్ష్మీపార్వతి..!!

చంద్రబాబు, రజనీకాంత్ ఇద్దరు వెన్నుపోటు దారులే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన లక్ష్మీపార్వతి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అనేక పర్యాయాలు సీఎం అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఒకసారి సీఎం అయ్యారు. ప్రస్తుతం జగన్ అధికారంలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఎలాగైనా అధికారంలో నుంచి దించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో తెలియజేసింది. చంద్రబాబుతో కలిసి రజనీకాంత్ కూడా వెన్నుపోటు దారుడిగా మారారని అన్నది.

also read:అమ్మాయిలు త‌మ‌కు న‌చ్చిన అబ్బాయితో ఇలా ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌..!

Advertisement

రజనీకాంత్ తెలివి ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలని తెలియజేసింది. అవేమీ లేకుండా పుస్తకాలు రిలీజ్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరని అన్నది. బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో రజనీకాంత్ మాటలకు కూడా అలాంటి విశ్వాసనీయతే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు రజనీకాంత్ లేదని స్పష్టం చేసింది.

Advertisement

also read:ఎయిర్ పోర్ట్ లో పెళ్లి చూపులు..హ‌నీమూన్ లో గొడ‌వ‌..ఆది పెళ్లి వెన‌క ఇంత క‌థ న‌డిచిందా..?

ఇంకోసారి ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే బాగుండదని హెచ్చరించింది. వెన్నుపోటు దారుడు చంద్రబాబు అండగా నిలిచిన వ్యక్తి రజనీకాంత్ కూడా వెన్నుపోటు దారుడు అంటూ ముద్రవేసింది. వెన్నుపోటు ఎపిసోడ్ లో రజనీకాంత్ ది అందేవేసిన చెయ్యని అన్నది. చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబు తెలివిగా రజనీకాంత్ ను వాడుకుంటున్నారు. చంద్రబాబు ఎలాగైనా బిజెపికి దగ్గర అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అనేక సర్వేలో జగన్ కు మాత్రమే మద్దతు ఉందని దీన్ని తట్టుకోలేక మళ్ళీ సినిమా వాళ్ళతో డ్రామాలు చేస్తున్నాడు చంద్రబాబు అంటూ లక్ష్మీపార్వతి మండిపడింది.

also read:ఈ 3 పేర్లు గ‌ల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయాట‌…!

Visitors Are Also Reading