Home » పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన నిర్మాతలు.. బిల్లు కట్టుకోవాలని…!

పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన నిర్మాతలు.. బిల్లు కట్టుకోవాలని…!

by Azhar
Ad

మన తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు చాలా మంది ఉన్నా నెంబర్ 1 హీరోయిన్ అంటూ ఎవరు లేరు. ఎందుకంటే ఈ స్థానం కోసం చాలా పోటీ ఉంది. రష్మిక మందాన, సాయి పల్లవిలతో పాటుగా ఈ స్థానం కోసం పూజా హెగ్డే కూడా పోటీ పడుతుంది. వచ్చిన కొద్ది రోజులోనే స్టార్ గిరోయిన్ అయిపోయిన పూజా హెగ్డే రెమ్యునరేషన్ కూడా బాగా తీసుకుంటుంది. అలాగే ఆమెకు వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి.

Advertisement

కానీ ఇప్పుడు మాత్రం పూజా హెగ్డే కొంచెం స్లో అయ్యింది. ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడమే అందుకు కారణం. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన రాధే శ్యామ్ తో పాటుగా ఈ మధ్యే వచ్చిన బీస్ట్ అనే రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ప్రతి సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకునే పూజా.. చేసే ఖర్చు కూడా బాగానే ఉంటుందట. అలాగే షూటింగ్ లో ఆమెతో పాటుగా ఆమె స్టాఫ్ ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలట. కానీ ఇప్పుడు ఈ విషయంలోనే ఆమెకు షాక్ తగిలింది.

Advertisement

అయితే పుహ నటించిన బీస్ట్ సినిమా ప్లాప్ కావడంతో నిర్మాతలు చాలా నష్టపోయారు. దానికితోడు షూటింగ్ లో పూజా చేసిన ఖర్చులు వారికీ బరువయ్యాయి. ఎందుకంటే కేవలం వారి తిండికే పూజా లక్షలు ఖర్చు చేసింది. అందువల్ల పూజా తన స్టాఫ్ కు చేసిన బిల్లులను తాజాగా బీస్ట్ నిర్మాతలు ఆమె పంపించినట్లు తెలుస్తుంది. ఆ బిల్లులు ఆమె కట్టుకోవాలని తెలిపారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే పూజా సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతున్న.. ఆమెకు అవకాశాలు మాత్రం ఆగటం లేదు.

ఇవి కూడా చదవండి :

ఇండియా – పాక్ మ్యాచ్ పై వైరల్ అవుతున్న హర్భజన్ కామెంట్స్..!

బీసీసీఐకి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ…!

Visitors Are Also Reading