Home » సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ నుంచి కోహ్లీ ఔట్..?

సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ నుంచి కోహ్లీ ఔట్..?

by Azhar
Ad

ఐపీఎల్ లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. కోహ్లీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మొదట్లో మంచి విజయాలు అందుకోవడంతో కోహ్లీ ఫామ్ పైన పెద్దగా ఎవరు దృష్టి పెద్దలేదు. కానీ ఇప్పుడు ఆ జట్టు వసరుస పరాజయాలను చవి చూడటం.. గత మ్యాచ్ లో 144 పరుగులను కూడా చెందించలేకపోవడంతో.. బెంగళూర్ బ్యాటింగ్ పైన అలాగే కోహ్లీ ఫామ్ పైన తెగ విమర్శలు వస్తున్నాయి.

Advertisement

అయితే కోహ్లీకి బీసీసీఐ పెద్దగా పడటం లేదు అనే విషయం అందరికి తెలిసిందే. అసలు కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కూడా బీసీసీఐ కారణం అని చాల మంది అభిమానులు అంటారు. విరాట్ ను వాసిదే కెప్టెన్ గా తప్పించడం పై కూడా భారీ విమర్శలు వచ్చాయి. ఇక ఛాన్స్ దొరికితే కోహ్లీకి వ్యతిరేకంగా ఆలోచనలు చేసే బీసీసీఐ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంటలు తెలుస్తుంది. కోహ్లీ టీ20 జట్టు నుండి తీసేయాలనే నిర్ణయం తీసుకునాలు సమాచారం.

Advertisement

ఈ ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీం ఇండియా సౌత్ ఆఫ్రికా తో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలబడబోతుంది అనే విషయం తెలిసిందే. దాంతో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీని ఈ సిరీస్ నుంచి తప్పించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. దే నిజం అయితే ఈ ఏడాది ఆసీస్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ లో కూడా కోహ్లీని ఉంచుతారా.. లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

సన్ రైజర్స్ కు మరో దెబ్బ..!

పాకిస్థాన్ లో మెగాస్టార్ క్రికెట్ లీగ్..!

Visitors Are Also Reading