Home » ప్ర‌పంచ‌క‌ప్ -2022 కు అర్హ‌త సాధించిన యూఏఈ, ఐర్లాండ్

ప్ర‌పంచ‌క‌ప్ -2022 కు అర్హ‌త సాధించిన యూఏఈ, ఐర్లాండ్

by Anji
Ad

ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగ‌నున్న టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ 20022కు యూఏఈ, ఐర్లాండ్ జ‌ట్టు అర్హ‌త సాధించాయి. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్స్ సెమీస్‌లో ఓమ‌న్‌ను ఓడించి ఐర్లాండ్, నేపాల్‌ను ఓడించి యూఏఈ ప్ర‌పంచ‌క‌ప్ బెర్తుల‌ను ఖ‌రారు చేసుకున్నాయి. క్వాలిఫ‌య‌ర్స్ సెమీస్-2లో ఐర్లాండ్ ఓమ‌న్‌పై 56 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించ‌గా.. తొలి సెమీస్‌లో యూఏఈ నేపాల్‌ను 68 ప‌రుగుల తేడాతో ఓడించి ఫైన‌ల్‌కు చేరాయి.

Advertisement

Advertisement

దీని ఫలితంగా యూఏఈ, ఐర్లాండ్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గ్రూప్ స్టేజ్‌లో న‌మీబియా స్కాట్లాండ్‌, శ్రీ‌లంక‌, వెస్టిండిస్ జ‌ట్ల‌తో త‌ల‌ప‌డ‌తాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ గ్రూపుద‌శ‌లో ఈ ఆరు జ‌ట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక‌దానితో ఒక‌టి పాకిస్తాన్, న్యూజిలాండ్‌, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ జ‌ట్ల‌తో 12 రౌండ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Also Read : ఒకే ఫ్రేమ్‌లో 30కి పైగా క‌వ‌ల జంట‌లు

Visitors Are Also Reading