Home » శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపైనే కుప్పకూలిన బుల్లెట్ భాస్కర్ తండ్రి.. ఏమైంది..?

శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపైనే కుప్పకూలిన బుల్లెట్ భాస్కర్ తండ్రి.. ఏమైంది..?

by Azhar
Ad

ప్రస్తుతం మన తెలుగులో నడుస్తున్న టీవీ షోలలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షో ప్రారంభమైన సమయంలో పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ వంటివారు ఇందులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ షో అనేది పైకి లేచింది. అయితే ఎక్కువగా జబర్దస్త్ ఆర్టిస్టులే ఉండే ఈ షోలో కామెడీతో పాటుగా ఎమోషల్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది.

Advertisement

ఇక ఈ షోలో బాగా పాపులర్ అయిన వ్యక్తులలో బులెట్ భాస్కర్ తండ్రి కూడా ఉన్నారు. ఈ మధ్యే ఈయన ఇందులో బాగానే కనిపిస్తూ జనాలను నవ్విస్తున్నారు. కానీ తాజాగా ఈయనకు ఈ షోలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే కొత్తగా వచ్చిన ఈ షో యొక్క ప్రోమోలో పెళ్ళాం బాధితులు అనే థీమ్ నడుస్తుంది. అయితే ఇందులో కనిపించిన బులెట్ భాస్కర్ తండ్రి బాగానే పంచులు వేస్తూ కనిపించరు. ఇక ఇందులో కబడ్డీ ఆటలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆటలో భాగంగా కూతకు వెళ్లిన ఆయన స్టేజిపైనే కుప్పకూలిపోయారు. కానీ ఆయనకు ఏం జరిగింది అనేది తెలియదు.

Advertisement

ఇది చూసి చాలా మంది అభిమానులు మాత్రం ఓ టీఆర్పీ స్టాంట్ అంటున్నారు. ఇక ఈ మధ్యే సుధీర్ ఈ షోను వదిలి వెళ్లిన తర్వాత… దీని యొక్క టీఆర్పీ అనేది తగ్గిపోయింది. దాంతో అప్పటి నుండి ఇందులో ఇలాంటివి ఎక్కువ అయ్యాయి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిజం అనేది మాత్రం ఈ వరం ఎపిసోడ్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం స్ షోనుండి సుధీర్ వెళ్లిపోవడంతో రష్మీ దీనికి యాంకర్ గా వ్యవరిస్తుంది. అలాగే ఇంద్రజ స్థానంలో జడ్జ్ గా పూర్ణ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

భారత ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిన బీసీసీఐ..!

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో నరకం చూస్తున్న ఆటగాళ్లు..!

Visitors Are Also Reading