Home » తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కట్న కానుకలు తీసుకున్న 5 గురు స్టార్ హీరోలు వీరేనా..?

తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కట్న కానుకలు తీసుకున్న 5 గురు స్టార్ హీరోలు వీరేనా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో ఉండే హీరో హీరోయిన్లు కాస్త లేటుగా పెళ్లి చేసుకుంటారని మనందరికీ తెలుసు.. కొంతమంది హీరోలు ఏమో వారికి స్టార్ హోదా వచ్చి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వివాహాలు చేసుకుంటారు. మరికొంతమంది హీరోల వివాహం గురించి ఎంత వయసు వచ్చినా ఆలోచించకుండా ఉంటారు.. ఇలా తెలుగు ఇండస్ట్రీలో వివాహం చేసుకొని అత్యధిక కట్నాలు తీసుకున్నటువంటి స్టార్ హీరోలు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..


మహేష్ బాబు నమ్రత:

Advertisement


ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు వంశీ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ నమ్రత లవ్ లో పడ్డారు. రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత, వివాహం చేసుకోవాలని అనుకున్నారు. మహారాష్ట్ర చెందినటువంటి నమ్రత మహేష్ ను వివాహం చేసుకున్నప్పుడు ఈమెకు భారీ స్థాయిలో ఆస్తులు కట్టబెట్టారట. వాటి విలువ 2005 లెక్క ప్రకారమే 75 కోట్లు ఉంటుందని అంచనా.

ALSO READ: ర‌హ‌స్యంగా న‌టి పూజిత పొన్నాడ‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ పెళ్లి…? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్….!

రామ్ చరణ్ ఉపాసన :

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉపాసన కపుల్స్ అంటే తెలియని వారు ఉండరు. 2012లో వీరు అరేంజ్ డ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతకు ముందు వీళ్ళు మంచి స్నేహితులు. ఇక చరణ్ కు కట్నకానుకలు ఉపాసన కుటుంబ సభ్యులు మూడు వందల కోట్ల వరకు కట్టబెట్టారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ స్నేహ రెడ్డి :


ఈ కపుల్స్ ది కూడా ప్రేమ వివాహమే. 2011లో వీరి వివాహం జరిగింది. అప్పట్లోనే అల్లు అర్జున్ కు స్నేహా రెడ్డి కుటుంబం వంద కోట్ల వరకు కట్నకానుకలు అప్పజెప్పారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి :


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 2011లోనే వివాహం చేసుకున్నాడు. వీరిది అరేంజ్ డ్ మ్యారేజ్. లక్ష్మీ ప్రణతి నార్ని శ్రీనివాసరావు కూతురు అన్న సంగతి అందరికీ తెలుసు. ప్రణతి కుటుంబం ఎన్టీఆర్ కు కట్నం కింద 200 కోట్ల వరకు అప్పు చెప్పారని తెలుస్తోంది.
నాని అంజన :


టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరుపొందిన నానిది ప్రేమ వివాహం అనే విషయం అందరికి తెలిసిందే. మూడు సంవత్సరాలు వీరు లవ్ లో ఉండి వివాహం చేసుకున్నారు. అయితే నానికి కట్నం కింద దాదాపు ఐదు కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ALSO READ:

Visitors Are Also Reading