Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » వివిధ అకౌంట్స్ నుండి 1.5 కోట్లు కాజేసిన పోస్ట‌ల్ అసిస్టెంట్!

వివిధ అకౌంట్స్ నుండి 1.5 కోట్లు కాజేసిన పోస్ట‌ల్ అసిస్టెంట్!

by Azhar
Ads

గుజరాత్‌లోని ద్వారక ప‌రిధిలోని 16 పోస్టాఫీసులకు శాఖలకు చెందిన వివిధ అకౌంట్స్ నుండి దాదాపు రూ.1.55 కోట్లు స్వాహా చేసినందుకు తార‌క్ జాద‌వ్ అనే పోస్టల్ శాఖ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Ad

Advertisement

క‌ళ్యాణ్ పూర్ తాలుకాలో పోస్టల్ అసిస్టెంట్ గా ప‌నిచేస్తున్న జాద‌వ్ 2019 జూన్ నుండి 2020 డిసెంబ‌ర్ వ‌ర‌కు సాప్ట్ వేర్ ను ట్యాంప‌ర్ చేసి వివిధ ఖాతాల నుండి 1.5 కోట్లు దారిమ‌ళ్లించాడు. దాదాపు 110 ట్రాన్జ‌క్ష‌న్స్ ద్వారా 1,55,75,000ల‌ను దారిమ‌ళ్లించాడు. జాదవ్‌పై IPC సెక్షన్‌ 409 (ప్రభుత్వ సేవకుడిగా ఉండి నేరపూరిత‌ విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Visitors Are Also Reading